શ્રી આલોકકુમારે કહ્યું કે મંદિરોની આવક માત્ર હિન્દૂ હિત માટે જ વપરાવા જોઈએ. હિસાબમાં પારદર્શિતા અને ઓડિટિંગની પદ્ધતિ અમલમાં રહેશે. મંદિર વ્યવસ્થાપનમાં સમગ્ર હિન્દૂ સમાજની ભાગીદારી રહેશે અને ટ્રસ્ટમાં અન્ય સભ્યો સાથે મહિલાઓ અને અનુસૂચિત સમાજનું પ્રતિનિધિત્વ પણ હશે.
મંદિરોના અર્ચકો, પુજારીઓ અને અન્ય કર્મચારીઓના પગાર અને ભથ્થાઓમાં કોઈ કપાત નહીં કરવામાં આવે. તેમનો પગાર ઓછામાં ઓછો રાજયના નિર્ધારિત ન્યૂનતમ પગાર જેટલો રહેશે.
વિહિપ પ્રતિનિધિઓ જ્યારે મુખ્યપ્રધાનોને મળશે, ત્યારે તેઓ સાથે તે રાજ્ય માટે નિર્ધારિત કાયદાનું એક પ્રારૂપ પણ આપશે.
આ બેઠકમાં ભારતના તમામ પ્રાંતો ઉપરાંત યુ.કે., અમેરિકા, કેનેડા, જર્મની, હોંગકોંગ, મોરીશિયસ, દક્ષિણ આફ્રિકા, ફ્રાન્સ, થાઇલેન્ડ, શ્રીલંકા, નેપાળ, બાંગ્લાદેશ, ગુયાના જેવા દેશોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા.
આ બેઠકમાં પર્યાવરણ સુરક્ષા, સામાજિક સમરસતા, કુટુંબ પ્રબોધન, નાગરિક કર્તવ્ય, સ્વદેશી અને સ્વ-અભિમાન જેવા પાંચ પરિવર્તનોને જનમાનસના વ્યવહાર અને સંસ્કારમાં સામેલ કરવાનો સંકલ્પ લીધો.
વિશ્વભરમાં હિન્દૂ સમાજને પ્રભાવિત કરનારા અન્ય મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી.
આ બેઠકમાં યુગપુરુષ પૂજ્ય સ્વામી શ્રી પરમાનંદજી મહારાજ, બૌદ્ધ લામા પૂજ્ય શ્રી ચોસ ફેલ જ્યોત્પા જી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સર કાર્યવાહ શ્રી દત્તાત્રેય હોસબોલે તથા પૂર્વ સર કાર્યવાહ અને વિહિપના પાલક અધિકારી શ્રી ભૈયાજી જોશી ઉપસ્થિત રહ્યા.
જારી કરનાર:
વિજય શંકર તિવારી
રાષ્ટ્રીય પ્રચાર-પ્રસાર મુખ્ય
વિશ્વ હિન્દૂ પરિષદ
Telugu:
మీడియా ప్రకటన:
మందిర ముక్తి ఉద్యమ కార్యచరణ తో మహాకుంభ్లో ముగిసిన VHP మూడు రోజుల సమావేశం.
మహాకుంభ్ శిబిరం, ప్రయాగరాజ్. ఫిబ్రవరి 9, 2025. మహాకుంభ్ మేళా ప్రాంతంలోని విశ్వహిందూ పరిషత్ (VHP) శిబిరంలో జరుగుతున్న మూడు రోజుల సమావేశం ఈరోజు ముగిసింది.ఈ సమావేశాలు ఎట్టి పరిస్థితిలోనూ మనం దేవాలయాలను ప్రభుత్వ నియంత్రణ నుండి విముక్తి చేయించుకోవాలి అనే సంకల్పంతో ముగిసాయి. సమావేశానికి హాజరైన దేశ-విదేశాల నుండి వచ్చిన 950 మంది ప్రతినిధులు కలిసి ఒక పూర్తి స్థాయి కార్యాచరణను కూడా రూపొందించారు.
ఈ మేరకు విస్తృతమైన సమాచారం అందిస్తూ, VHP అంతర్జాతీయ అధ్యక్షులు శ్రీ ఆలోక్ కుమార్ గారు ఆదివారం మాట్లాడుతూ మందిర ముక్తి ఉద్యమం తొలి దశలో విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు ఇతర హిందూ సంస్థలతో కలిసి ప్రతి రాష్ట్ర ముఖ్యమంత్రికి వినతిపత్రం సమర్పించి, హిందూ దేవాలయాలను తిరిగి హిందూ సమాజానికి అప్పగించాలని ప్రభుత్వాలను డిమాండ్ చేస్తారని తెలిపారు.
ఉత్తర భారతదేశం మరియు దక్షిణ భారతదేశంలో పెద్ద పెద్ద బహిరంగ సభలు నిర్వహించి ఈ డిమాండ్లను బలంగా ప్రదర్శిస్తారని తెలిపారు.
ఉద్యమం రెండో దశలో, ప్రతి రాష్ట్ర రాజధానిలో మరియు ప్రధాన నగరాలలో ప్రభావిత వ్యక్తుల సమావేశాలు ఏర్పాటు చేసి, దీని కోసం విస్తృతమైన ప్రజా మద్దతును సమకూర్చుతారని తెలిపారు.
ఎక్కడైతే ఈ సమస్య తీవ్రంగా ఉందో, ఆ రాష్ట్రాల్లో వచ్చే విధాన సభా సమావేశాల సమయంలో మా కార్యకర్తలు విధానసభ, శాసనమండలి సభ్యులను కలిసి వారి ద్వారా రాజకీయ పార్టీలపై దేవాలయ విముక్తికి ఒత్తిడి తెచ్చేలా ప్రయత్నిస్తారని తెలిపారు.
ప్రయాగరాజ్ మహాకుంభ్ మేళా శిబిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో VHP అంతర్జాతీయ అధ్యక్షులు మాట్లాడుతూ, సమావేశంలో దేవాలయాల నిర్వహణకు పూర్తి స్వాతంత్ర్యం ఉండాలని అందరూ ఏకగ్రీవంగా అంగీకరించారని తెలిపారు. దేవాలయాల నిర్వహణలో బయటి నియంత్రణ అసలు ఆమోదయోగ్యం కాదని ఆయన స్పష్టం చేశారు.
అలాగే, మందిర ముక్తి ఉద్యమం కింద మేము కేవలం ప్రస్తుతం ప్రభుత్వ నియంత్రణలో ఉన్న దేవాలయాల గురించి మాత్రమే మాట్లాడుతున్నాము, ఇతర దేవాలయాల గురించి కాదు అని ఆయన తేల్చి చెప్పారు.
దేవాలయ నిధులు కేవలం హిందూ ధార్మిక కార్యక్రమాలకు మాత్రమే వినియోగించాలి అని VHP అభిప్రాయపడుతోంది. దీని కోసం పూర్తి పారదర్శకంగా లెక్కలు మరియు ఆడిట్ సిస్టమ్ ఉండాలని వారు తెలిపారు.
దేవాలయాల నిర్వహణలో మొత్తం హిందూ సమాజం భాగస్వామ్యం కలిగి ఉండాలని, అలాగే మందిర ట్రస్టులలో మహిళలకు మరియు ఎస్సీ/ఎస్టీ ప్రతినిధులకు కూడా స్థానం ఉండాలని తీర్మానించారు.
అర్చకులు, పురోహితులు, ఇతర దేవాలయ ఉద్యోగులకు అప్పటికే అందుతున్న వేతనాల్లో ఎలాంటి కోత ఉండదని, అలాగే వారి వేతనం ప్రభుత్వం నిర్ణయించిన కనీస వేతనం కంటే తక్కువ ఉండకూడదని VHP అధ్యక్షులు స్పష్టం చేశారు.
రాష్ట్ర ముఖ్యమంత్రులను కలిసినప్పుడు, ఆయా రాష్ట్రాలకు ప్రత్యేకంగా రూపొందించిన దేవాలయ విముక్తి చట్టం ముసాయిదాను కూడా అందజేస్తారు అని వారు తెలిపారు.
ఈ సమావేశానికి భారతదేశంలోని అన్ని రాష్ట్రాలతో పాటు, బ్రిటన్, అమెరికా, కెనడా, జర్మనీ, హాంకాంగ్, మారిషస్, దక్షిణాఫ్రికా, ఫ్రాన్స్, థాయిలాండ్, శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్, గయానా మొదలైన దేశాల నుండి ప్రతినిధులు హాజరయ్యారు.