🍀 వంటిల్లే వైద్యశాల 🍀 @aharachitkalu Channel on Telegram

🍀 వంటిల్లే వైద్యశాల 🍀

@aharachitkalu


వంటింటి దినుసులతో వైద్యం

🍀 వంటిల్లే వైద్యశాల 🍀 (Telugu)

ఈ వారం మీరు కొన్ని ప్రముఖ వైద్యశాలలు ప్రయత్నించారా? అవిని పూవులతో కలిపి అందరికీ అభినందనలు చెప్పండి. పదమైన అనుభవాలు మరియు అనుభవాలను అందించడం మా గురి. ఈ చానల్లో, మేము వంటనినంటి ఉత్ప్రేక్షణల్లో బరగాలదు. మాకు టెలిగ్రామ్ చానల్స్ లో ముఖ్యమైన వంటనినంటి వారు భాగస్వామ్య కలిగొట్టారాను చెప్పండి. ఈ దేశ అదిరిపోయినా ఇంత హాటుకోలుట మాకు పని. మాకు తెలియని వైయస్ కలుపుకోవడం కాబట్టి ఈ తరహులని ప్రస్తవించడం లేదు. ఆస్‌ను తెలుసుకోవడం లేదు. అందుకు మేము మీరు నమకం తెల్మెకపోతే, వెళ్ళండి చెల్లి వచ్చండి. మేము ఈ వారం మరియు మీరు అనుభవించగలిన వైద్యశాలను చేపడం కోసం కాదంటే అభినందనలు చెప్పండి!

🍀 వంటిల్లే వైద్యశాల 🍀

16 Feb, 03:48


రని దప్పిక (దాహం) తగ్గిపోతుంది.

2--10 gms ధనియాలను(Coriander - Coriandum sativum L.) తీసుకుని కషాయముగా కాచి తగినంత మిశ్రి కలుపుకొని తాగుతూ ఉంటే విపరీతమైన దాహము హరించిపోతుంది.

అజీర్ణము - Indigestion
*?
కరక్కాయ(Terminalia chebula Retz.) , శొంఠి,సైంధవలవణముచూర్ణములు సమాన భాగాములుగా కలుపుకొని పూటకు 5 గ్రాములు ఉదయము మరియు సాయంత్రము భోజనము తరువాత సేవించిన అన్ని రకముల అజీర్ణ రోగముల నుండి  ఉపశమనం పొందవచ్చు.
లేదా

పచ్చి అరటికాయను(Green banana - Musa paradisiaca L.) ముక్కలుగా కోసి ఎండించి పొడిచేసి ఈ పొడిని ఉప్పు కలిపి 5 గ్రాములు సేవించిన అజీర్ణమును, మరియు పులిత్రేన్పులు గల అగ్నిమాంద్యమును హరింపచేస్తుంది.

గ్యాస్
*
వాము,జీలకర్ర, శొంఠి,నల్లుప్పు,కరక్కాయ పిందెలు సమచూర్ణం స్పూన్ భోజనం తర్వాత 3 పూటలు వాడుతున్న గ్యాస్ గూడగుడ తగ్గును
అతివేడికి
*
దోరగా వేయించిన ధనియాలపొడి, దోరగా వేయించిన జీలకర్ర పొడి, దోరగా వేయించిన సోంపు పొడి కలిపి ఒక సీసాలో పెట్టుకుని నీళ్ళలో ఈ పొడిని, సరిపోయేంత పటికబెల్లం, కొన్ని ఎండు ఉసిరి ముక్కలు వేసి వుంచి రోజంతా ఆ నీరు తాగుతూ వుంటే అధిక వేడి తగ్గుతుంది.
లేదా
సబ్జా గింజలు అర చెంచా, అర గ్లాసు నీళ్ళలో వేసి,10 నిముషాల తరువాత అందులో పటిక బెల్లం వేసుకుని తాగితే
15 నిముషాల్లో వేడి దిగిపోతుంది.

అతి వేడికి /ఉడుకు
*************

ఆరోగ్యమే మహాభాగ్యము
***********
అనారోగ్యానికి మూలకారణం

అజీర్ణము,గ్యాస్, ఎసిడిటీ, మలబద్దకం

గ్యాసే వాయువు వాతము అంటారు

వాతము అంటే నొప్పులు తీపులు బీపీ చివరికి పక్షవాతముకు దారితీయును

ఎసిడిటీ అన్నిరోగాలకు దారితీయును
యాసిడ్ అన్నది ఎయె ప్రాంతంలో చేరితే ఆభాగాన్ని పాడుచేస్తుంది

అజీర్ణము వల్ల బలహీనంగా మారుతూ ఆయా వ్యాధులు తగ్గకుండా దీర్ఘ వ్యాధులుగా ముదురుతావి

పొట్టను శుభ్రపరచి ఆరోగ్యాన్నిచ్చే త్రిఫల వాడండి
***************
ఇప్పుడు త్రిఫల టాబ్లెట్స్ గా లభిస్తున్నవి
కాల్ 9949363498
*************
* Good news *

we have thriphala tablets
easy to carry and swallow

Call.9949363498
****†*********
* శుభవార్త*

మావద్ద త్రిఫల టాబ్లేట్లు లభించును వెంట తీసుకెళ్లడానికి
తినడానికి సులువయినవి
Call 9949363498
*************

🍀 వంటిల్లే వైద్యశాల 🍀

16 Feb, 03:48


Kanjarla Hanmanthrao panthulu Ayurvedic physician .
cell.9949363498:

తలనొప్పి తైలము
**************???
కుప్పింటాకు రసము ఒక కేజీ(నీళ్ళు కలపకుండా తీసినది),
మంచి నువ్వుల నూనె ఒక కేజీ,
ఈ రెండింటినీ ఒక పాత్రలో కలిపి పొయ్యి మీద పెట్టి చిన్న మంటపైన నిదానముగా ఆకు రసమంతా ఇరిగిపోయి నూనె మిగిలే వరకూ మరిగించాలి.
తరువాత,పాత్రను దించి చల్లార్చిన తరువాత కొంచెవడపోసుకుని ఈ తైలమును కొంచెము గోరువెచ్చగా తలకు రుద్దుకుని స్నానము చేస్తూ ఉంటే తలపోటు,తలదిమ్ము త్వరగా తగ్గిపోతాయి.

పార్శ పు తలనొప్పికి
**************
రాత్రి నిద్దురపోయేముందు 60గ్ర కండచెక్కరపొడి
పావులీటరు నీటిలో వేసి కరిగించి మూతపెట్టి మంచంకిందపెట్టుకుని
పడుకోవాలి తెల్లవారుఝామున 5గంటలకు నిద్రలేచి ఆపంచదారనీళ్ళని
ఒకసారి కలుపుకుని తాగాలి ఒక గంటవరకూ మరేమీ తాగకుడదు
తినకూడదు ఈవిధంగా 4to5రోజులు చేస్తె పార్శపు నొప్పి (అరతలనొప్పి)
తగ్గిపోతుంది

తలనొప్పికి
*******?
తులసిఆకులను నీడలో ఆరబెట్టి దంచి జల్లించి వస్త్ర్ఘుళ్ళితంచేసి అతిమెత్తని చూర్ణాన్నితయారుచేసి నిలువ చేసుకోవాలి
రోజూ రెండు లేకమూడుపూటలా చిటికెడు పొడిని ముక్కులతో లోపలికి పీలుస్తువుండాలి ఈ చిన్నప్రయోగం వల్లఎంతకాలంనుంచి వేధిస్తున్న జలుబు, దగ్గు, పడిశము, తుమ్ములు, తలనొప్పి, తగ్గిపోతాయి

తలరోగాలకు(తలనొప్పి)
******************
రోజూ ఉదయం నిద్రలేవగానే గోరువెచ్చని నువ్వులనూనె రెండుచుక్కలు చెవులలొను
రెండుచుక్కలు ముక్కులలోను వేయాలి. గుక్కెడునూనెను నోటిలోను వేసుకునిఐదునిమిషాలు పుక్కిలించాలి
ఇలాచేయడంవల్ల ఈతైలము తలలొ సర్వశిరో భాగాలకు చేరి మలిన,వ్యర్ద పదార్దాలు,మలినవయువులు,ఉష్ణవయువులు
నిలువ వుండకుండావాటిని కరిగిస్తు శిరస్సు ను పరిశుభ్రంగా ఉంచుతుంది ఖర్చులెని కష్టంలేనిఈ ఒక్క సులువైన
యోగంతొ భవిష్యత్తులొ రక్తపోటు,గుండెపోటు,పక్షపాతం,మూర్చ,అపస్మారము,కండరాలక్షయం మొదలైన నరముల
సంబందిత రోగాలు దరిచేరకుండా తమనుతాము కాపాడుకోవచ్చు

అన్ని తలనొప్పులు
***************
జాజికాయ గంధం తీసి కణతలకు రాస్తూవున్న అన్ని తలనొప్పులు తగ్గును

🍀 వంటిల్లే వైద్యశాల 🍀

15 Feb, 13:03


Kanjarla Hanmanthrao panthulu Ayurvedic physician .cell.9949363498:


Osteo Artheritis, spondylitis, sciatica, back pain, knee and joint pains :-

వెన్న్నెముక నొప్పి, డిస్క్లులు అరగడం, మొకాళ్ళు అరుగుదల, నొప్పులు, ఎముకలు పెళుసు, నరాల బలహినత అధికంగా నొప్పులు
***************
తుమ్మజిగురు. 100 గా
బూరుగ జిగురు 100గా
చింత గింజల చూర్నం 100గా
సఫేద్ ముస్లి 100గా
అక్కలకర్ర 100గా
శొంఠి. 100 గా
వాము 50గ్రా
తాటి కలకండ 550గ్రా

ఇవన్నింటి చూర్ణం కలిపి రొజు ఉదయం చెమ్చా రాత్రి 1 చెమ్చా వేడి నిటిలొ తిసుకొవాలి,

ఇది తిసుకుంటు నిరు గొబ్బి గింజలు 100గ్రా లు తిసుకొచి 1 స్పూన్ గింజలు 100 గ్రా నిటిలొ కలిపి 10 నిముషాల తరవాత సాయంత్రం తాగితే సమస్యలు తగ్గి పొతాయి
**********
మర్దన చెసె తైలం చెసుకొనె విదానం :—
****************
నరాల బలహీనత, కాళ్ళు చేతులు పట్టకపోవడం,పక్షవాత అవయవాలకి (పేరాలసిస్ కి ),నొప్పులకి, తిమ్మిర్లకి,చేతులు కాళ్ళు మొద్దుబారి పోయినవారకి కాళ్ళు చేతులు లేదా అవయవాలు క్షీణించి పోయినవారికి
పై చెప్పిన వాటన్నింటికి ఒక అద్భుతమైన తైలం చెపుతాను చేసుకొని ఫలితం పొందండి

జాజికాయ 100గ్రా
జాపత్రి 100గ్రా
లంగాలు 100గ్రా
పిప్పళ్ళు 100గా
మిరియాలు 100గ్రా
అక్కలకర్ర100గ్రా
అశ్వగంధ 100గ్రా
అతిబల వేర్లపొట్టు100గ్రా



వీటన్నిటిని ఒక ఇనుప పాత్రలో వేసి వస్తువులనింటికి 8 రెట్ల నీరు పోసి 12 గంటలు నానవేయ్యాలి, నానిన తర్వాత అదే పాత్రలో సన్నని మంటతో మీరు వేసిన నీరులో 2 రేట్లు వచ్చేవరకు మరిగించాలి .ఇలా మరిగించిన పాత్రను దించి చల్లార్చి పలుచని బట్టలో నీరు అంతా బాగా పిండియాలి పిప్పిని పారవేయ్యాలి. రసాన్ని తీసికొని, ఆ రసం మొత్తంలో 1 లీటరు కొబ్బరినూనె వేసి అలాగే అందులో పచ్చ కర్పూరం 10 గ్రాములు వేసి మళ్ళీ నెమ్మదిగా సన్నని మంటతో నూనె మాత్రమే మిగిలేవరకు మరిగించాలి ఇలా చేసి నూనె ని చేసుకుని ,ఈ నూనె ని బద్రపరుచుకోవాలి .
ఈ నూనెతో మస్సాజ్ చేసుకోవాలి ఇలా చేస్తే మీకు కొన్ని రోజుల్లోనే గుణం కనిపించుతుంది
చేసుకొని మేలు పొందగలరని ఆశిస్తున్నాను.

ఒక వేళ ఈ నూనె మీరు చేసుకోలేని పక్షంలో చేసి పంపాలి అంటే పంపగలను .
వివరాలకు ఫోన్ చేయగలరు..

సెల్.9949363498
🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻

🍀 వంటిల్లే వైద్యశాల 🍀

15 Feb, 12:56


Kanjarla Hanmanthrao panthulu Ayurvedic physician .cell.9949363498:
చర్మ వ్యాధులు
****************************** ఈ విదంగా చేసుకొని వాడండి మీ సమస్య పొతుంది.


ముదిరిన కొబ్బరి కాయ నుంచి కొబ్బరి తీసిన చిప్పలు తీసుకొని అగ్నిపైన భాగా కాల్చి అనగా మసిలాగా చేసి ఈ మసి సుమారు 20గ్రాలు, కొబ్బరి నూనె 60 గ్రాలు రెండూ కలిపి ఈ నూనె గజ్జి, చిడుము, తామర, చర్మపు అల్లెర్జీ పైన రాత్రి పూసి ఉదయం మెడిమిక్స్ సోప్ తో కడుక్కొంటే మీ చర్మరోగాలు అన్నీ పొతాయి.
🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼

🍀 వంటిల్లే వైద్యశాల 🍀

15 Feb, 12:55


గురక
***

రెమెడి: 1

త్రికటు చుర్నం 100గ్రా
మొదుగ పువ్వు చుర్నం 100గ్రా
ఈ రెండుితిసుకొని బాగా కలిపి రొజు రాత్రి ఒక స్పూన్ నిద్ర పొయె ముందు అర్ద గంట ముందు 1 స్పూన్ పై చుర్నం గొరు వెచ్చని నిటిలొ తిసుకొవాలి, ఇది తీసుకొంటు మిరు బొజనంలొ మాములుగా మజ్జిగ ను వాడడం అలవాటు చెసుకొవాలి,
ఇలా చెయడం వల్ల, మికు గురక సమస్య తగ్గును
అలాగె బొజనం మిరు నిదురపొయె 2 గంటల ముందు బొజనం చెయాలి, అలాగె, పనుకొనెటప్పుడు యెడమ వైపు కి లెదా కుడివైపుకి తిరిగి పనుకుంటె గురక రాదు, అలాగె బొర్లా పనుకున్నా గురక రాదు, వెల్లికిలా పనుకుంటె మాత్రం గురక వస్తుంది


పై విదం గా నిద్రపొతు మి పక్కన వారికి ఇబ్బంది పెట్టరని బావిస్తున్నాను.
🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼

🍀 వంటిల్లే వైద్యశాల 🍀

15 Feb, 12:53


children bed wetting : 
చిన్న పిల్లలు  రాత్రిల్లు మూత్రం పొవు సమస్య .


రెమెడీ  : —
మీ పిల్లలకి ఈ విదంగా క్రింద ఇచ్చిన  విదంగా ఇవ్వండి.

    మంచి రకం  ”నాగకేసరాలు” తిసుకొచ్చి, బాగా దంచి, పొడి చెసుకొని

రొజు ఉదయం అర్ద  స్పూన్ రాత్రి అర్ద స్పూన్ మజ్జిగలొనె త్రాగించాలి ఇలా చెస్తె మి సమస్య కొద్దిరొజుల్లొనె తగ్గును కాని తగ్గిన తర్వాత కూడా ఇంకా కొద్దిరొజులు ఈ మందుని తినిపించడం మంచిది,

🍀 వంటిల్లే వైద్యశాల 🍀

15 Feb, 12:50


Kanjarla Hanmanthrao panthulu Ayurvedic physician .
cell.9949363498:
సయాటికా
కీళ్లనొప్పులకు,మోకాళ్ళనొప్పులకు
******
పారిజాతమాకు
లు 10
వావిలి ఆకులు  10
శొంఠి ఒకస్పూన్
మిరియాలు అరస్పూన్
పసుపు అరస్పూన్

2 గ్లాసుల నీరుపోసి
ఒక గ్లాసు మిగులువరకు
కాచి పరగడుపున
త్రాగుతున్న సయాటికా,
కీళ్ల నొప్పులు,
నరాల నొప్పులు తగ్గును

🍀 వంటిల్లే వైద్యశాల 🍀

15 Feb, 12:15


బాద౦ తింటే కంటి అద్దాలతో అవసరం లేదు

బాదo పప్పు ఆకారం చూస్తే అచ్చం కన్నులాగే ఉంటుంది . ప్రజల కంటి చూపు కోసం దేవుడు దీన్ని సృష్టించాడు . 

బాద౦ పప్పులు 2 ౦ ౦ , గ్రాములు , తీసుకొని రాత్రి వేడి నీటిలో నానా బెట్టాలి . తెల్లవారినే తరువాత పై తోలు తిసి నలగొట్టి చూర్ణం చేసుకొని ఎండబెట్టి పొడి చేసుకోవాలి . అదే విధంగా 

సోపు గింజలు 2౦౦ గ్రాములు తీసుకొని దోరగా వేయించి దంచి పొడి చేసుకొని దానికి కండ చెక్కర 2౦౦ గ్రాములు తీసుకొని ఈమూడింటిని కలుపుకొని ఒక గాజు పాత్రలో నిల్వ చేసుకోవాలి . 

పెద్దలకు రెండు స్పూన్ లు మోతాదుగా ఆవుపాలు వేడి చేసుకొని అందులో ఈ చూర్ణం కలుపుకొని సేవిస్తువుంటే నేత్ర దృష్టి పెరుగుతుంది . పిల్లలకయితే ఒక స్పూన్ చాలు .
 ఈ విధంగా ఒక సంవత్సరం వాడితే అద్దాలు వాడె అవసరం ఉండదు . అంతే గాక మెదడుకు జ్ఞాపక శక్తిని రెట్టింపు చేస్తుంది కృశించి పోయిన శరీర భాగాలను కూడా ఉత్తేజ భరితం చేస్తాయి

🍀 వంటిల్లే వైద్యశాల 🍀

15 Feb, 02:57


అవిసెగింజల పొడి బీపీకి
#####################

: కావాల్సినవి -
అవిసెగింజలు - 150గ్రాములు
వెల్లుల్లి. 150 గ్రాములు
కరివేపాకు - 50 గ్రాములు
నువ్వుపప్పు - 250గ్రాములు
మిర్యాలు 25 గ్రా
ఎండుమిర్చి - సుమారు 10 ఎక్కువ స్పైసీ కావాలంటే మరో రెండు పెంచుకోండి.
ధనియాలు - 4టీస్పూన్లు
చింతపండు - కొద్దిగా
జిలకర - 5టీస్పూన్లు
నల్ల ఉప్పు - తగినంత

తయారీ విధానం - ఉప్పు తప్ప పై అన్నింటిని సిమ్‌లో ఒకటి తర్వాత ఒకటిగా వేపి … పక్కన పెట్టుకోవాలి. అన్నీ చల్లారిన తర్వాత… ఉప్పుతో సహా అన్నీ కలిపేసి… మిక్సీలో వేసి ఆడించేయడమే. ఇది మెత్తటి పొడిలా ఉండదు. కొద్దిగా మాత్రమే పొడిలా ఉంటుంది. అలా ఉన్నా చాలు. దాన్ని వేడి వేడి అన్నంలో వేసుకొని… కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే ఉంటుందీ… అదిరిపోతుందంతే
*దీనివల్ల బీపీ తగ్గును ఎముకల్లో కాల్షియం పెరుగుతుంది*
🩸🩸🩸🩸🩸🩸🩸🩸🩸🩸
కంజర్ల హన్మంతరావు పంతులు

🍀 వంటిల్లే వైద్యశాల 🍀

07 Feb, 07:29


K.HanmanthraoPanthulu Ayurvedic physician.cell.9949363498:
అమృతహరీతకి లేహ్యం
**************
👉 కావలసిన పదార్థాలు

1, తిప్పతీగ చూర్ణం 100 గ్రాములు
2, కరక్కాయ పొట్టు చూర్ణం 100 గ్రాములు
3, పాత బెల్లం 50 గ్రాములు


👉 తయారుచేయు విధానం:

పైవన్నీ కలిపి మెత్తగా దంచి చిన్న చిన్న లడ్డు( చిన్న ఉసిరికాయంత)
లాగా తయారు చేసుకొని నిలవ చేసుకోవాలి

👉 వాడే మోతాదు :---
రెండు పూటలా భోజనానికి ముందు ఒక లడ్డు తినాలి .
👉 దీని వలన ఉపయోగాలు :---
శరీరానికి అమిత బలం కలగటమే కాక ఏ వ్యాధులు సోకకుండా తొందరగా ముసలితనం రాకుండా అరవైలో ఇరవై లా ఉంచగలిగిన అమృత లేహ్యం.

🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺

🍀 వంటిల్లే వైద్యశాల 🍀

07 Feb, 07:26


Kanjarla Hanmanthrao panthulu Ayurvedic physician .cell.9949363498:
Kidney stones/మూత్రంలో రాయి
****************
పాషాణబేధి
ఉలిమిరిచెక్క
పల్లెరు
ఉత్తరేణి వేర్లు
యవక్షారం
హజేరుల్ యహూది
అన్నింటి చూర్ణం స్పూన్ పొద్దుమాపు మజ్జిగతో సేవిస్తున్న కరిగి పోవును

🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼

🍀 వంటిల్లే వైద్యశాల 🍀

07 Feb, 07:11


శరీరంలో అతివేడి తగ్గుటకు
********************

రాత్రిసమయంలో ఒక మూడు కప్పుల అన్నమును ఒక గిన్నెలో వేసి.పాలు గోరువెచ్చగా ఉన్నప్పుడు కొంచం పెరుగు వేసి తోడుపెట్టి అన్నము మునిగేవరకు పోసి.ఉదయాన్నే తోడుకున్న ఆ అన్నము పెరుగుల మిశ్రమానికి కొంచం శొంఠిపొడి ఉప్పు కలిపి ఎర్ర ఉల్లిగడ్డ చిన్నటి ముక్కలుగా కోసి కలుపుకుని తినవలెను .

ఇది తీసుకున్న గంటన్నర తరువాత 40ml అలోవెరా జ్యూస్ కి 120 ml నీరు కలిపి లొపలికి తీసికొనవలెను .

మరలా సాయంత్రం 6 గంటల సమయంలో మరొకసారి తీసికొనవలెను.

పైన చెప్పిన పెరుగుతో కూడిన అన్నం ఉదయం పూట మాత్రమే చాలు

గమనిక -
మసాలా పదార్థాలు , కారం , పులుపు , వంకాయ , గొంగూర , టీ , కాఫీ , మద్యం , సిగిరెట్ నిషేధం .

🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

🍀 వంటిల్లే వైద్యశాల 🍀

07 Feb, 07:09


K.HanmanthraoPanthulu Ayurvedic physician.cell.9949363498:
కీళ్లనొప్పులు తగ్గడానికి ********************
ఆముదం ఆకు,
ఉమెత్త ఆకు
వావిలాకు
జిల్లేడు ఆకు
మునగాకు,
చింతాకు
వెల్లుల్లి

వీటిలో ఎన్నిదొరికితే అన్ని సమంగా తీసుకొని మెత్తగా దంచి ఆవాల నూనెలో ఉడికించి ముద్దను గుడ్డలో చుట్టి వేడికాపడం పెట్టుకుంటుంటే కీళ్ళ నొప్పులు వాపులు,మోకాళ్ళనొప్పులు,అన్నీనొప్పులు తగ్గిపోతాయి.

🌼 రాళ్ల ఉప్పును వేయించి గుడ్డలో మూటగట్టి కాపడం ఇస్తుంటే వాతం నొప్పులు కీళ్ల నొప్పులు తగ్గుతాయి.

🌼 నీళ్లలో వావిలి ఆకులు వేసి మరిగించిన నీళ్ళతో స్నానం చేస్తుంటే బాడీపెయిన్స్ తగ్గుతాయి
🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼

🍀 వంటిల్లే వైద్యశాల 🍀

07 Feb, 07:08


మడమ నొప్పికి,అరికాళ్ళ నొప్పికి
*************************
1 : పండు జిల్లేడు ఆకులు తెచ్చి వేడిచేసిన ఇటుకరాయి మీద పెట్టి వేడి తగ్గకుండగనే మడమను దానిపైన పెట్టి అణిచి బాగా వేడి తగులువరకూ వుంచి కాలు తీసి మళ్ళి దానిపై పలుమారులు బెట్టుచూ ఈ విధంగా నొప్పి తగ్గువరకూ ప్రతిదినమూ సుమారు 5 నుంచి 10 నిముషాలు చేస్తూవున్న తగ్గును

2: పసుపు, సున్నం కలిపి మడమలకు ప్రతి రోజూ రాత్రి ఫూట పూసుకొని ఉదయమే స్నానం చేస్తుంటుంటే కొన్ని రోజుల్లో మడమ నొప్పి పొవును.

3: జిల్లేడు ఆకులు, పసుపు, ఉప్పు ఈ మూడు కలిపి దంచి వేడి చేసి మడమలపై పట్టులాగా వేసి పాత బట్టతో కట్టివేసి ఉదయం తీసి కడుక్కోవాలి. ఇలా కొద్దిరోజులు చేస్తే మడమ నొప్పి పొవును.

4: ఇసుక సగం, ఉప్పు రాళ్ళు సగం తిసుకొని ఒక బట్టలొ మూట కట్టి ఈ మూటని ఒక పెనము పైన వేడి అయ్యే వరకూ పెట్టి తట్టుకొనేటంత వేడితో కాపడం పట్టుకోవాలి ఇలా రోజూ 10 నిముషాలు 2 పూటలా కాపడం చేసుకొంటే మడమ నొప్పులు ఇతర కండరాల నొప్పులైనా ఖచ్చితంగా తగ్గుతాయి.

రెమెడీ 5
మీరు ఉదయ్ం రాత్రి అశ్వగంద చూర్నం ఒక స్పూన్ పాలల్లొ తీసుకొంటూ
నొప్పికి అశ్వగంద తైలం చేసుకొని వాడండి నొప్పి తగ్గిపొవును.

రెమెడీ: అశ్వగంద దుంపలు 250గ్రా లు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కత్తరించుకొని, 4 నాలుగు లీటర్ల నీటిలొ వేసి రాత్రి నానించి , ఉదయం సన్నని మంట మీద పెట్టి మెల్లగా మరిగించి అర్ద లీటర్ మిగిలె వరకు మరిగించి ఈ కషాయాన్ని బట్టలో వేసి పిండి పిప్పి పారవేసి 250గ్రా ల నువ్వుల నూనె వేసి నూనె మిగిలేవరకు మరిగించి ఈ నూనెని రాసుకుంటుంటే మి సమస్య పొవును.
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

🍀 వంటిల్లే వైద్యశాల 🍀

06 Feb, 09:44


♥️. మగధీర  ♥️  అమిత బలానికి
######################
1)  తుమ్మజిగురు       10గ్రా
2) బూరుగ జిగురు      10గ్రా
3)మోదుగ జిగురు       10గ్రా
4) నేలతాడి                 10గ్రా
5) నేలగుమ్మడి            10గ్రా
6) అతిమదురం            10గ్రా
7) పల్లెరు        10గ్రా
8)అశ్వగంధ.     10గ్రా
9) శతావరి        10గ్రా
10,జాజికాయ      10గ్రా
11,సఫెదముస్లి       10గ్రా
12, సాలం మిశ్రీ.     10గ్రా
13, సాలం పంజా  10గ్రా
14,  సాలం గట్టా.   10గ్రా
15, అక్కలకర్ర.     10గ్రా
16,  కోకిలాక్ష.        10 గ్రా
17,బల విత్తులు   10 గ్రా
18, దూలగొండి విత్తులు. 10 గ్రా
ఈ అన్ని   మంచి నాణ్యమైనవి పుచ్చులు లేనివి మూలికలు సమానంగా తీసుకొని, ఒక మట్టిపాత్రలొ లెదా స్టీల్ పాత్రలో వేసి,  పై వస్తువులు మునిగె వరకు నాటు  ఆవుపాలు పోసి  ఇలా రాత్రి నానబెట్టి  ఉదయం ఎండలో ఎండించాలి,
ఇలా పై విదంగా రాత్రి నానబెట్టి  పగలు ఎండవేయవలెను, ఇలా 7 రోజులు వరుసగా ఖచ్చితంగా చేయాలి, ఇలా చేసి ఆ తర్వాత బాగా ఎండించి, దంచి జల్లించి  గాజు సీసాలొ బద్రపరుచుకొని రోజు ఉదయం ఒక స్పూన్   రాత్రి  స్పూను బోజనానికి అర్ద గంట ముందు గోరు వెచ్చని నీటితో   తీసుకోవాలి.
అద్బుతమైన శక్తికి , శీఘ్రస్కలనానికి,  అంగము గట్టిపడుటకు, శుక్రకణాల వృద్ధికి, కండపుష్టికి,ఎముకల పటుత్వానికి *షుగర్ వల్ల బలహీన పడినవారి* దేహదారుడ్యానికి  అతిగా ఇంగ్లీష్ మందులు ( వయాగ్రా) వాడి వళ్ళు  గుల్ల చేసుకొన్న వారికి 
మీ సమస్య తీరుతుంది, స్త్రీలు సంతృప్తి  చెందుతారు. మీ జీవతం సుఖవంతంగా సాగుతుంది,
మీ శృంగార  శక్తి చాలా గొప్పగా అవుతుంది.
అనుభవమైనది  ఎందరో వాడినారు,వాడుతున్నారు. లాభం పొందుతున్నారు

🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
తయారుచేసింది మావద్ద ఉంది speed. post / courier ద్వారా పంపగలము
1200 నెలకు
3200 స్వర్ణభస్మం కలిసింది
100 పోస్టేజ్ extra
K.Hanmanthrao panthulu
cell.9949363498:

🍀 వంటిల్లే వైద్యశాల 🍀

06 Feb, 05:31


మునగాకు
#####################: కావాల్సినవి -
మునగాకు - 250గ్రాములు (శుభ్రమైనవి)
కరివేపాకు - 100గ్రాములు
నువ్వుపప్పు - 100గ్రాములు
వెల్లుల్లి -4 రెబ్బలు (ఇది టేస్ట్ పెంచుతుంది)
మిర్యాలు 20 గ్రా
ఎండుమిర్చి - సుమారు 6. ఎక్కువ స్పైసీ కావాలంటే మరో రెండు పెంచుకోండి.
ధనియాలు - 2టీస్పూన్లు
చింతపండి - కొద్దిగా
జిలకర - 2టీస్పూన్లు
ఉప్పు - తగినంత

తయారీ విధానం - ఉప్పు తప్ప పై అన్నింటిని సిమ్‌లో ఒకటి తర్వాత ఒకటిగా వేడి చేస్తూ… (రోస్ట్ చేస్తూ)… పక్కన పెట్టుకోవాలి. అన్నీ చల్లారిన తర్వాత… ఉప్పుతో సహా అన్నీ కలిపేసి… మిక్సీలో వేసి ఆడించేయడమే. ఇది మెత్తటి పొడిలా ఉండదు. కొద్దిగా మాత్రమే పొడిలా ఉంటుంది. అలా ఉన్నా చాలు. దాన్ని వేడి వేడి అన్నంలో … కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే ఉంటుందీ… అదిరిపోతుందంతే
*దీనివల్ల ఎముకల్లో కాల్షియం పెరుగుతుంది*

🍀 వంటిల్లే వైద్యశాల 🍀

28 Jan, 13:29


https://t.me/moolikachikitsalu

🍀 వంటిల్లే వైద్యశాల 🍀

23 Jan, 18:40


*చర్మ వ్యాధులకు*
*++++++++++++++++++++*
👉🏻 *కావలసిన పదార్థాలు*
1. కుంకుడు కాయ పెచ్చ లు -50 గ్రాములు
2. పసుపు కొమ్ములు 50 గ్రాములు
3. కొబ్బరి నూనె 50 ml
4. తేనమైన o- 50 గ్రాములు
5. ముద్ద కర్పూరం 20 గ్రాములు

👉🏻 *తయారు చేయు విధానం*

*కుంకుడుకాయ పెచ్చలు పసుపు కొమ్ములు బాండీలో వేసి నల్లగా బూడిద అయినక జల్లించుకోవాలి* *తేనెమైనo బాండీలో వేసి కరిగించాలి*
*దానితోపాటు కొబ్బరి నూనె* *వేయాలి మరియు ముద్దు కర్పూరం వేయాలి ఇది ఒక ఆయింట్మెంట్ లాగా తయారవుతాది చర్మ సమస్యలు ఉన్నవాళ్లు, చర్మవ్యాధుల పైన రాయాలి*

🍀 వంటిల్లే వైద్యశాల 🍀

23 Jan, 18:38


*_ముఖం మీద మంగు మచ్చలు మరియు గాయాలు నివారణ :_*

*_# నల్ల మచ్చల నివారణకు :_*

*_తేనె మైన --- 100 గ్రాములు_*
*_బావంచాల పొడి --- 20 గ్రాములు_*
*_నల్ల జిలకర పొడి --- 20 గ్రములు_*
*_కస్తూరి పసుపు --- 20 గ్రాములు_*

*_తేనె మైనాన్ని సన్న మంట మీద కరిగించి వడపోసి మరలా స్టవ్ మీద పెట్టి దానిలో పొడులను వేసి బాగా కలపాలి. చల్లారితే ఆయింట్మెంట్ తయారవుతుంది. దీనితో మచ్చల పై రాత్రి పూట లోపలి ఇంకే విధంగా మర్దన చెయ్యాలి. కొద్ది రోజులు ఆవిధంగా చేస్తే మచ్చలు మాయమవుతాయి._*

*_# ముఖం మీద మచ్చలు నివారణ కోసం :_*

*_నాటు గేదెల మీగడ లేని పెరుగు ఒక టీ స్పూను తీసుకొని దానిలో రెండు చుక్కల తేనె మాత్రమే వేసి బాగా కలపాలి. కళ్ళ చుట్టూ వున్న నల్లని వలయాల మీద, మెడ మీది నలుపు మీద, ముఖం మీది నల్లని మచ్చల మీద పూయాలి. ఈ విధంగా 15,20 రోజులు చేస్తే ముఖంలో నల్లని మచ్చలు తొలగింపబడి ముఖానికి,చర్మానికి మంచి నిగారింపు,కాంతి వస్తాయి._*

*_#ముఖం మీది మచ్చలను తొలగించాడానికి :_*

*_టమాటో,కారెట్, బీట్ రూట్ లను మిక్సి లో వేసి రసం పిండిన తరువాత మిగిలిన గుజ్జును మళ్లీ మిక్సి లో వేసి దానికి కొద్దిగా పాల మీద మీగడ కలిపి తిప్పాలి. ఈ పేస్టు ను ముఖానికి దట్టంగా పట్టించాలి. ఇది ముఖానికి అతుక్కు పోతుంది, కారదు. దీని వలన ముఖం మీద మచ్చలు, ముడతలు, నల్లని వలయాలు, మంగు మచ్చలు తొలగింపబడతాయి. పడుకొని వేరే వాళ్ళతో ముఖానికి లేపనం చేయించుకోవచ్చు.దీనిని పెట్టుకున్న తరువాత బల్బుకు నీలి రంగు కాగితాన్ని చుట్టి ఆ కాంతి ముఖం మీద పడేట్లుగా చేసుకోవాలి. 15 నిమిషాలు ఉంచి కడగాలి._*

*_ప్రతి రోజు ఈ విధంగా నెల రోజులు చేస్తే ముఖంలో ఎంతో మార్పు వస్తుంది._*

*_ముఖం మీద గులాబి వర్ణంలో వున్న మచ్చలు నివారణ :_*

*_ఇది మధ్య వయస్కులైన మహిళల్లో ఎక్కువగా వచ్చే సమస్య._*

*_కారణాలు :_*

*_ఎండకుగురి కావడం వలన, ఉక్క పోత వాతావరణం లో గడపడం వలన, ఎక్కువ వేడిగా వున్న నీటితో స్నానం చెయ్యడం వలన, ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం వలన, ఎక్కువగా వ్యాయామం చేయడం వలన ఈ సమస్య ఏర్పడుతుంది._*

*_# లక్షణాలు:_*

*_ముఖం మీద ఎర్రని కమిలిన పొక్కుల్లాంటి మచ్చలు నుదుటి నుండి గడ్డం వరకు ఉంటాయి. రక్త నాళాలు ముఖం మీద పరుచుకున్నట్లు గా ఉంటాయి. తరచుగా కంటి మీద కూడా వస్తాయి. ఆల్కహాల్ వాడే వాళ్ళు వెంటనే మానెయ్యాలి. కాఫీ, టీ వంటి పానీయాలు మానెయ్యాలి._*

*_1. కలబంద గుజ్జును చేతితో పిండితే రసం వస్తుంది. దీనిని మచ్చల పై రుద్దాలి._*
*_2. అతిమధురం చూర్ణాన్ని నీటితో కలిపి పూయాలి._*
*_3. గ్రీన్ టీ డికాషన్ ను మచ్చలపై పూయాలి._*

*_# తిలకాలకము చికిత్స :_*

*_ముఖముపై నల్లగా, నువ్వుల ఆకారంలో ఏర్పడే మచ్చలను తిలకాలకము అంటారు._*

*_ఎండలో తిరగడం వలన చంర్మంలోని మెలనిన్ పై ఆ ప్రభావం పడి ఈ వ్యాధి వస్తుంది. అంతే కాక వంశపారంపర్యంగా కూడా వస్తుంది. దీని వలన పలుచని, గుండ్రని మచ్చలు ముఖంపై ఏర్పడతాయి. ఇవి ముఖం మీద వెదజల్లబడినట్లుగా ఉంటాయి._*

*_1. కుంకుమాది తైలంతో ప్రతి రోజు మర్దన చెయ్యాలి. పావు గంట తరువాత సున్నిపిండితో ముఖాన్ని కడగాలి, రెండు, మూడు చుక్కల తైలాన్ని ముక్కులో వేసుకోవాలి._*

*_2. మంజిష్టాది తైలం_*
*_3. కిమ్షుక తైలం ( మోదుగ పూల తైలం)_*
*_4. గంధక రసాయన చూర్ణాన్ని తేనె, నెయ్యి కలిపి కడుపులోకి వాడాలి._*

*# _ముఖం మీద లేత రంగు మచ్చలు నివారణ :_*

*_# కారణాలు :_*

*_అతినీలలోహిత కిరణాల ప్రభావం వలన, కాలేయ వ్యాధుల వలన ( లివర్ స్పాట్స్ ) గర్భ ధారణ సమయం లో హార్మోన్ల తేడా వలన, ఈస్ట్రోజెన్ వలన, టెట్రాసైక్లిన్ ట్యాబ్లెట్ల వలన, మచ్చలు వచ్చే అవకాశాలు ఉన్నాయి._*

*_# తులసి లేపనం_*

*_బావంచాల గింజల చూర్ణం --- ఒక టీ స్పూను_*
*_ఎండిన తులసి ఆకుల చూర్ణం --- ఒక టీ స్పూను_*
*_తుంగ ముస్తల చూర్ణం ---- ఒక టీ స్పూను_*
*_అడవి బాదం నూనె ---- రెండు చుక్కలు_*
*_కలబంద జెల్ ---- తగినంత_*

*_# తయారీ విధానం :_*

*_ఒక గిన్నెలో అన్ని చూర్ణాలను వేసి బాగా కలపాలి. దీనికి బాదం నూనె కలపాలి. తరువాత తగినంత కలబంద జెల్ ను కలిపి పేస్ట్ లాగా తయారు చేయాలి. దీనిని నిల్వ చేసుకోవచ్చు._*

*_దీనిని రోజువారీగా వాడాలి. దీనిని దూది ఉండతో తీసుకొని ముఖం మీది మచ్చల మీద, చర్మం మీద ప్రయోగించాలి. పది నిమిషాలు వుంచి గోరువెచ్చని నీటితో కడగాలి._*

*_సన్ స్క్రీన్ లోషన్ వాడాలి. స్నానానికి ముందు మజ్జిగ తో ముఖం కడగాలి. నిమ్మ రసంతో గాని, వెనిగర్ తో గాని కడగవచ్చు._*

*_# కలబంద_**

*_పచ్చిపసుపు రసం రెండింటిని రంగరించి ముఖా పోయాలి. వేపాకు చిగుళ్ళు, బెల్లం సమానంగా కలిపి శనగ గింజలంత మాత్రలు చేసుకొని కడుపులోకి వాడాలి . దీనివలన శరీరంలోని మలినాలు తొలగింపబడతాయి. రక్త శుద్ధి జరుగుతుంది._*

*_మచ్చలు, చర్మం పై గాయం, మరియు చర్మం రంగు పాలిపోయిన వారికి ఇది చాలా మంచి పీఠాలు ఇస్తుంది, మంచి గ్లో ఇస్తుంది._*

🍀 వంటిల్లే వైద్యశాల 🍀

15 Jan, 13:24


🍀 వంటిల్లే వైద్యశాల 🍀 pinned «🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴 చాలా సమస్యలకు ఇందులో సమాధానములు ఉన్నవి చదవాలి లేనివి అడగాలి అన్ని చిట్కాల కు తగ్గవు సమస్యల పరిష్కారానికి చాలా వివరాలు అవసరము  కావున కాల్ చేయండి 9949363498 చాటింగ్ సాధ్యము కాదు ♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️ తెలుగు అర్థం కానివారు గ్రూప్ నుండి వెళ్ళండి»

🍀 వంటిల్లే వైద్యశాల 🍀

15 Jan, 13:24


🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴

చాలా సమస్యలకు ఇందులో సమాధానములు ఉన్నవి చదవాలి
లేనివి అడగాలి
అన్ని చిట్కాల కు తగ్గవు

సమస్యల పరిష్కారానికి చాలా వివరాలు అవసరము  కావున కాల్ చేయండి 9949363498
చాటింగ్ సాధ్యము కాదు
♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️
తెలుగు అర్థం కానివారు గ్రూప్ నుండి వెళ్ళండి

🍀 వంటిల్లే వైద్యశాల 🍀

12 Jan, 15:57


Arthritis, spondylitis, sciatica,   knee and joint pains  All types of  pains :-
***
మెడ, భుజం నొప్పి,వెన్న్నెముక నొ
ప్పి, డిస్కులు అరగడం,  మొకాళ్ళ గుజ్జు అరుగుదల, నొప్పులు, ఎముకలు పెళుసు, నరాల బలహినత  సయాటికా అధిక నొప్పులు 

తినేమందు:

తుమ్మజిగురు    100 గా
బూరుగ జిగురు 100గా
మోదుగ జిగురు 100గ్రా
చింత గింజల పప్పు 100గా
సపెద్ ముస్లి 100గా
శొంఠి.          100గా
అశ్వగంధ.   50 గా
శుద్దగుగ్గులు 50గా
అక్కలకర్ర.     50గా
దుంపరాష్ట్రము 50గా
వాము   50గ్రా
ప్రవాళ పిష్టి 50గా
ముత్యము భస్మం 25గా
కుక్కుటా0డ త్వక్ భస్మము 100 గ్రా

ఇవన్ని చూర్ణాలుచేసి  కలిపి రొజు ఉదయం రాత్రి 1 చెమ్చా వేడి నీటిలొ భోజనానికి అరగంటముందు  తిసుకొవాలి,

🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼
చల్లటి నీరు చలువ పదార్థాలు పనికిరావు

మీమస్య చెబితే తగిన మందు తయారు చేసి ఇవ్వబడును
Call 9949363498

🍀 వంటిల్లే వైద్యశాల 🍀

11 Jan, 15:41


K.Hanmanthrao panthulu Ayurvedic physician .
cell.9949363498:
*మధుమేహం రొట్టె*
""""""""""""''''''''''""""""""”"""
కావలసిన పదార్థాలు :---
1 కొర్రలు200 గ్రాములు,
2.దేశవాళీ శనగలు 50 గ్రాముల,
3. నువ్వులు 100 గ్రాములు
4. బార్లీ 50 గ్రాములు
5,జీలకర్ర 25 గ్రా
6,వాము(ఓమ)25 గ్రా
7,సైంధవ లవణం తగినంత
మొత్తం కలుపుకొని పిండివిసిరి, ఉంటే కొద్దిగా ఆవునెయ్యి/ గానుగ నూనె
వేసి రొట్టె కాల్చుకుని తినండి.

గమనిక :-- మధుమేహం ఉన్నవాళ్లు జీవితంలో ఎన్ని రోజులు గోధుమలు తిన్నా కూడా, అంత ఉపయోగం లేదు. దీనిలో పీచు పదార్థం1.2 % మాత్రమే ఉన్నది. గోధుమలలో కార్బోహైడ్రేట్స్ మరీ ఎక్కువగా ఉన్నాయి. గోధుమలు తినటంవల్ల మీకు ఎప్పటికీ షుగర్ కంట్రోల్ లో ఉండదు.
ఎక్కువ తక్కువ అవుతూ ఉంటుంది.  తరచుగా అల్లోపతి డాక్టర్ దగ్గరకు వెళ్ళవలసి వస్తుంది .
మధుమేహం ఉన్నవాళ్లు అన్నము, గోధుమలు, ఇడ్లీ ,దోశ తినడం ఆపివేసి సిరి ధాన్యాల తిన్నారంటే మీ షుగర్ తగ్గిపోతుంది.
రోజూ ఒకగంట వాకింగ్ చేయండి. యోగాసనాలు చేయండి. ఆహారము ద్వారానే మధుమేహం తగ్గించుకోవాలి. కానీ మందుల ద్వారా తగ్గదు .లేదంటే..బ్రతికున్నన్ని రోజులు  టాబ్లెట్స్ వాడవలసి వస్తుంది.
🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼
మీ సమస్యలకి తగిన మందు తయారు చేసి పంపాగలము call  9949363498

🍀 వంటిల్లే వైద్యశాల 🍀

09 Jan, 01:58


Common protocol: lifestyle

*ప్రతిరోజు ఉదయాన్నే గుప్పెడు పచ్చి కరివేపాకు ఆకులను తినవచ్చు. పుదీనా, కొత్తిమీర,తులసి,కరివేపాకు,పాలకూర లాంటి వాటితో juice చేసుకుని తాగవచ్చు..

* నువ్వులు, వేరుశనగ గుండ్లు, రాగులు, కొబ్బరి, మంచి (ఆర్గానిక్ )బెల్లం(తాటిబెల్లం, నాటుబెల్లం) తో లడ్లు చేసుకొని వారానికి రెండు సార్లు తీసుకోవాలి.

* జావ/అంబలి
ఉదయం రాగి, సజ్జలు మరియు జొన్నలు / అంబలి / జావా గా తీసుకోవడం మంచిది.
సిరిధాన్యాల అంబలి కూడా తీసుకోవచ్చు..

* వేరుశెనగ గింజలను రాత్రిపూట నానబెట్టడం మరియు దానిని పొద్దున్నే తినడం మంచిది.

* క్రింది చిరు ధాన్యాలు రోజూ ఆహారంగా  తీసుకోవాలి.

ఊదలు
అరికలు
కొర్రలు
అండు కొర్రలు
సామలు
*మీరు చిరుధాన్యాలతో అన్ని రకాల అల్పాహారం చేసుకోవచ్చు.

*Note: వీటిలో మీకు ఏదైనా గిట్టకపోతే గిట్టినవి మాత్రమే తినవచ్చు

* రాత్రి భోజనం రాగులు, జొన్నలు, సజ్జలు మరియు పోలిష్ చేయని దేశీబియ్యం తో చేసుకోవాలి.

*ప్రతిరోజూ కనీసం గంట పరిగెత్తాలి... చేయలేనివారు జాగింగ్ చేయాలి... అదీ చేయలేనివారు brisk walk చేయాలి... అదీ చేయలేనివారు normal walking చేయాలి...

*సాధ్యమైనంతవరకు ఏసీ లను వాడకండి. కనీసం వారానికొకసారి పొలాలు/లేదా ప్రకృతిలో కనీసం ఒక పూట గడపండి.

*ప్రతిరోజూ సూర్యోదయం, సూర్యాస్తమయం చూడండి. ఉదయాన్నే సూర్యనమస్కారాలు చేయండి. చేయలేని వారు చైర్ సూర్యనమస్కారాలు చేయండి.

* సాయంత్రం పూట snacks గా ఉలవలు, శెనగలు, పెసలు, బొబ్బర్లు(అలచందలు) లాంటివి గుగ్గిళ్లు గా తినవచ్చు.

* ప్రతిరోజూ 3/4 లీటర్ల నీటిని తాగండి

*ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించండి

🍀 వంటిల్లే వైద్యశాల 🍀

05 Jan, 07:07


మధుమేహం - *షుగర్ /sugar* సైడ్ ఎఫెక్ట్స్ నివారించే దివ్య ఔషదం
#########################
ఉపయోగాలు: — మీ గ్లూకోజ్ ఎప్పుడు 80—100 లోపు ఉంచుతుంది.
—ఇన్సులిన్ వాడుతున్న వారు దీనిని 3 పూటలు 90 రోజులు వాడిన తరువాత మీ ఇన్సులిన్ పాయింట్స్ తగ్గించవచ్చు.
—దీనిని నిత్యం వాడుతుంటే నీరసము, ఆయాసం తగ్గి శరీరం లో బలం కలుగుతుంది.
—శరీరంలో మంటలు, తిమ్మిరులు రానివ్వడు
–షుగర్ సైడ్ ఎఫెక్ట్స్ నుమెల్లమెల్లగా మీ శరీరం నుండి దూరం చేస్తుంది.
—వంశపారంపర్యము గా షుగర్ వచ్చే అవకాశం గలవారు నిత్యం 5 gm చూర్ణం వాడుతుంటే జీవితం లో షుగర్ వ్యాధి రాదు.
—-నేలతంగేడు మూలిక వల్ల అతిగా వచ్చే మూత్రం ను కంట్రోల్ చేస్తుంది.
—-కొందరికి పుండ్లు మానకపోవడం,గ్యాంగ్రీన్ కు దారితీయడం జరుగుతుంది.అలాంటి వారికోసం దీనిలో వాడిన పంచనింబ మేలు చేస్తుంది.
—-కంటిచూపు మసకబారడం,దృష్టి బలహీనపడం ను నివారిస్తుంది.
-మానసికఅలసట,చికాకు,లైంగికఅసమర్ధత ను తగ్గించును.
—టైప్—1 మధుమేహాన్నికూడా తగ్గిచును.
—చిన్న వయస్సులో వచ్చే షుగర్ వ్యాధిని కూడా తగ్గిస్తుంది.
—LDL,ట్రైగ్లిసరైడ్ నుకంట్రోలో ఉంచును.
“జిమ్నెమిక్ యాసిడ్ మాలిక్యూల్స్” చక్కర నిల్వలను నియంత్రణలో ఉంచును
ఈ చూర్ణంవాడుతుంటే  షుగర్ వల్ల బాధలు ఉండవు

పొడపత్రి ఆకు
నేలవేము సమూలం
తిప్పతీగ లావుది
మానుపసుపు బెర డు
నేరేడు గింజలు
మోదుగపువ్వు,
లోద్దుగ బెరడు,
వేగిస బెరడు
నేలతంగేడు,
మారేడు,
ఉసిరి
నల్లజిలకర
కలోంజీ
కటుకరోహిణి
మెంతి,
సప్తరంగి
ఒద్ది బెరడు
శిలాజితు
వంగభస్మము

Dose: 5 gm చూర్ణం ను గోరువెచ్చని నీటిలో కలిపి ఉదయం పరగడుపున. సాయంత్రం భోజనానికి ముందు తీసుకోవాలి.
సూచనలు: –గ్లూకోజ్ ఎక్కువగా ఉన్నప్పుడు 5 gm చూర్ణం ను 3 పూటలు ఆహారానికి ముందు తీసుకోవాలి
🏀సూచన:
మీరు  తయారుచేసుకోలేనప్పుడు.
మీరు ఆర్డర్ ఇస్తే మీ కోసం 310 gm చూర్ణం మేము ఫ్రెష్ మూలికలు సేకరించి తయారుచేసి speedpost ద్వారా ఇంటికి పంపిస్తాము.
1200+100 courier for one month

❤️❤️❤️❤️❤️🍀🍀❤️❤️❤️❤️❤️
ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే నాకు  "9949363498  కు కాల్ చేయండి ఆయుర్వేద పరిష్కారం ఉచితంగా తెలియజేస్తాను

🍀 వంటిల్లే వైద్యశాల 🍀

05 Jan, 07:02


♥️. మగధీర  ♥️  అమిత బలానికి
######################
1)  తుమ్మజిగురు       10గ్రా
2) బూరుగ జిగురు      10గ్రా
3)మోదుగ జిగురు       10గ్రా
4) నేలతాడి                 10గ్రా
5) నేలగుమ్మడి            10గ్రా
6) అతిమదురం            10గ్రా
7) పల్లెరు        10గ్రా
8)అశ్వగంధ.     10గ్రా
9) శతావరి        10గ్రా
10,జాజికాయ      10గ్రా
11,సఫెదముస్లి       10గ్రా
12, సాలం మిశ్రీ.     10గ్రా
13, సాలం పంజా  10గ్రా
14,  సాలం గట్టా.   10గ్రా
15, అక్కలకర్ర.     10గ్రా
16,  కోకిలాక్ష.        10 గ్రా
17,బల విత్తులు   10 గ్రా
18, దూలగొండి విత్తులు. 10 గ్రా
ఈ అన్ని   మంచి నాణ్యమైనవి పుచ్చులు లేనివి మూలికలు సమానంగా తీసుకొని, ఒక మట్టిపాత్రలొ లెదా స్టీల్ పాత్రలో వేసి,  పై వస్తువులు మునిగె వరకు నాటు  ఆవుపాలు పోసి  ఇలా రాత్రి నానబెట్టి  ఉదయం ఎండలో ఎండించాలి,
ఇలా పై విదంగా రాత్రి నానబెట్టి  పగలు ఎండవేయవలెను, ఇలా 7 రోజులు వరుసగా ఖచ్చితంగా చేయాలి, ఇలా చేసి ఆ తర్వాత బాగా ఎండించి, దంచి జల్లించి  గాజు సీసాలొ బద్రపరుచుకొని రోజు ఉదయం ఒక స్పూన్   రాత్రి  స్పూను బోజనానికి అర్ద గంట ముందు గోరు వెచ్చని నీటితో   తీసుకోవాలి.
అద్బుతమైన శక్తికి , శీఘ్రస్కలనానికి,  అంగము గట్టిపడుటకు, శుక్రకణాల వృద్ధికి, కండపుష్టికి,ఎముకల పటుత్వానికి దేహదారుడ్యానికి  అతిగా ఇంగ్లీష్ మందులు ( వయాగ్రా) వాడి వళ్ళు  గుల్ల చేసుకొన్న వారికి 
మీ సమస్య తీరుతుంది, స్త్రీలు సంతృప్తి  చెందుతారు. మీ జీవతం సుఖవంతంగా సాగుతుంది,
మీ శృంగార  శక్తి చాలా గొప్పగా అవుతుంది.
అనుభవమైనది  ఎందరో వాడినారు,వాడుతున్నారు. లాభం పొందుతున్నారు

🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
తయారుచేసింది మావద్ద ఉంది speed. post / courier ద్వారా పంపగలము
1200 నెలకు
3200 స్వర్ణభస్మం కలిసింది
100 పోస్టేజ్ extra
K.Hanmanthrao panthulu
cell.9949363498:

🍀 వంటిల్లే వైద్యశాల 🍀

30 Dec, 11:19


☝🏻నాభి విజ్ఞానం👨🏻‍⚕️

మన బొడ్డు బటన్ (NABHI) అనేది మన సృష్టికర్త మనకు అందించిన అద్భుతమైన బహుమతి.  62 ఏళ్ల వ్యక్తికి ఎడమ కంటికి చూపు సరిగా లేదు.  అతను రాత్రిపూట ప్రత్యేకంగా చూడలేడు మరియు అతని కళ్ళు మంచి స్థితిలో ఉన్నాయని కంటి నిపుణులు చెప్పారు, కానీ ఒకే సమస్య ఏమిటంటే అతని కళ్ళకు రక్తాన్ని సరఫరా చేసే సిరలు ఎండిపోయాయి మరియు అతను మళ్లీ చూడలేడు.

సైన్స్ ప్రకారం, గర్భం దాల్చిన తర్వాత సృష్టించబడిన మొదటి భాగం బొడ్డు బటన్.  ఇది సృష్టించబడిన తర్వాత, అది బొడ్డు తీగ ద్వారా తల్లి మావికి కలుస్తుంది.

మా బొడ్డు బటన్ ఖచ్చితంగా అద్భుతమైన విషయం!  సైన్స్ ప్రకారం, ఒక వ్యక్తి మరణించిన తర్వాత, బొడ్డు బటన్ ఇప్పటికీ 3 గంటల పాటు వెచ్చగా ఉంటుంది, దీనికి కారణం ఒక స్త్రీ బిడ్డను గర్భం దాల్చినప్పుడు, ఆమె బొడ్డు బటన్ పిల్లల బొడ్డు బటన్ ద్వారా బిడ్డకు పోషణను అందిస్తుంది.  మరియు పూర్తిగా ఎదిగిన బిడ్డ 270 రోజులు = 9 నెలల్లో ఏర్పడుతుంది.

మన సిరలన్నీ మన బొడ్డు బటన్‌తో అనుసంధానించబడి ఉండటం వల్ల ఇది మన శరీరానికి కేంద్ర బిందువుగా మారుతుంది.  బొడ్డు బటన్ అంటే ప్రాణం!

"PECHOTI" బొడ్డు బటన్ వెనుక ఉంది, దానిపై 72,000 ప్లస్ సిరలు ఉన్నాయి.  మన శరీరంలో ఉన్న రక్త నాళాల మొత్తం భూమి చుట్టుకొలతకు రెండు రెట్లు సమానం.

బొడ్డు బటన్‌కు నూనెను పూయడం వల్ల కళ్లు పొడిబారడం, కంటి చూపు సరిగా లేకపోవడం, ప్యాంక్రియాస్ పై లేదా కింద పని చేయడం, మడమలు మరియు పెదవులు పగిలిపోవడం, ముఖం మెరిసిపోవడం, మెరిసే జుట్టు, మోకాళ్ల నొప్పులు, వణుకు, నీరసం, కీళ్ల నొప్పులు, పొడి చర్మం వంటి వాటిని నయం చేస్తుంది.

*కళ్లు పొడిబారడం, కంటి చూపు మందగించడం, గోళ్లలో ఫంగస్, మెరిసే చర్మం, మెరిసే వెంట్రుకలకు నివారణ*

*రాత్రి పడుకునే ముందు, మీ బొడ్డు బటన్‌లో 3 చుక్కల స్వచ్ఛమైన నెయ్యి లేదా కొబ్బరి నూనెను వేసి, మీ బొడ్డు చుట్టూ 1 మరియు అర అంగుళం విస్తరించండి.*

*మోకాళ్ల నొప్పులకు*

రాత్రి పడుకునే ముందు, మీ బొడ్డు బటన్‌లో *3 చుక్కల ఆముదం* వేసి, మీ బొడ్డు చుట్టూ 1 మరియు అర అంగుళం విస్తరించండి.

*వణుకు మరియు నీరసం కోసం, కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం, పొడి చర్మం*

రాత్రి పడుకునే ముందు, మీ బొడ్డు బటన్‌లో *3 చుక్కల ఆవాల నూనె* వేసి, మీ బొడ్డు చుట్టూ 1 మరియు అర అంగుళం విస్తరించండి.

*మీ బొడ్డు బటన్‌లో నూనె ఎందుకు వేయాలి?*

మీ బొడ్డు బటన్ ఏ సిరలు ఎండిపోయాయో గుర్తించి, దానికి ఈ నూనెను పంపుతుంది కాబట్టి వాటిని తెరవండి.

శిశువుకు కడుపునొప్పి వచ్చినప్పుడు, మేము సాధారణంగా *ఇంగువ (హింగ్)* మరియు నీరు లేదా నూనెను కలిపి, నావల్ చుట్టూ అప్లై చేస్తాము.  నిమిషాల్లో నొప్పి నయమవుతుంది.  చమురు అదే విధంగా పనిచేస్తుంది.

ప్రయత్నించు.  ప్రయత్నించడం వల్ల నష్టమేమీ లేదు.

మీరు మీ మంచం పక్కన అవసరమైన నూనెతో ఒక చిన్న డ్రాపర్ బాటిల్‌ను ఉంచవచ్చు మరియు నిద్రపోయే ముందు నాభిపై కొన్ని చుక్కలు వేసి మసాజ్ చేయవచ్చు.  ఇది ప్రమాదవశాత్తు స్పిల్‌ను పోయడం మరియు నివారించడం సౌకర్యంగా ఉంటుంది.

🍀 వంటిల్లే వైద్యశాల 🍀

29 Dec, 02:09


ఇవి తింటే జ్ఞాపకశక్తి పెరుగుతుందట..
మనం ఎప్పుడూ ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉంటాం. దీంతో ఏదో ఆలోచిస్తుంటాం. కానీ మనసుకు ఏదీ తట్టదు. కొన్నిసార్లు ఎంత ఆలోచించినా ఏ మాత్రం ఏకాగ్రత కుదరదు. ఎందుకిలా..? మెదడు పనితీరు, సామర్థ్యం మందగిస్తుండడమే. మెదడు పూర్తి ఆరోగ్యంగా ఉండి, సమర్థవంతంగా పనిచేస్తే.. మన ఆలోచనా శక్తి, విశ్లేషణా సామర్థ్యం పెరుగుతాయి. ఏకాగ్రత కూడా సమకూరుతుంది.

బ్రెయిన్ హెల్త్ బాగుండేందుకు నిపుణుల సలహాలు
ఆరోగ్యకరమైన ఆహారం తినడం ముఖ్యం

అయితే ఓ సర్వే ప్రకారం రంగురంగుల పండ్లు, కూరగాయలు తినడం అనేది మీ మెదడుకు ఎంతో మంచిది అని స్పష్టమైంది. ఎందుకంటే మొక్కలు, కూరగాయల్లో ఎక్కువగా ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి. తరచుగా వయసు పెరిగే కొద్దీ వృద్ధులకు మతిమరుపు వస్తుంటుంది. వారికి జ్ఞాపకశక్తి కూడా తగ్గిపోతుంది. దీంతో వారు నిరాశకు లోనవుతుంటారు. కానీ ఫ్లేవనాయిడ్స్ అనేవి చెట్లకు కాసే పండ్లకు ప్రకాశవంతమైన రంగులను ఇస్తాయి. ఈ రంగులను వృద్ధాప్యంలో ఉన్నవారు చూస్తే వారికి మతిమరుపుకు లోనయ్యే అవకాశం తక్కువగా ఉంటుందని ఓ అధ్యయనంలో నిరూపితమైంది. దీర్ఘకాలం పాటు అలాంటి ఫ్లేవనాయిడ్స్ ఉండే పండ్లు, కూరగాయలు తినడం వల్ల అది మెదడు ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

కాగా సర్వే చేసేందుకు 1970 చివర్లో, 1980 ప్రారంభంలోని రెండు పెద్ద హెల్త్ స్టడీస్ నుంచి డేటాను సేకరించారు. ఈ డేటా ప్రకారం అందులో పాల్గొన్న వారు 20 ఏళ్లకు పైగా పాటించిన డైట్, వారి ఆరోగ్యం గురించి ప్రశ్నలకు జవాబులు ఇచ్చారు. ఈ సర్వేలో పాల్గొన్న వారిలో 49,693 మంది మహిళల సగటు వయసు 76గా ఉంది. 51,529 మంది సగటు వయసు 73గా ఉంది. వీళ్లలో ఎక్కువగా ఫ్లేవనాయిడ్స్ ఉండే పండ్లు, కూరగాయలు తిన్నట్లు స్పష్టమైంది. ఈ జాబితాలో క్యారెట్లు, స్ట్రాబెర్రీలు, యాపిల్స్ సహా ఇతర పండ్లు ఉన్నాయి. క్యారెట్లలో బీటా కెరోటిన్, స్ట్రాబెర్రీలలో ఉండే ఫ్లేవోన్, యాపిల్స్‌లో ఉండే ఆంథోసైనిన్ మెదడులోని నరాలను ఉత్తేజితం చేస్తాయని, తద్వారా మెదడు ఆరోగ్యంగా ఉంటుందని తేలింది.
ఎర్ర ద్రాక్షలో కూడా కామన్ ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి. వేరే ద్రాక్షతో పోలిస్తే ఈ ద్రాక్షల్లో సమృద్ధిగా ఉంటాయి. స్ట్రాబెర్రీ, బ్లూ బెర్రీ, బ్లాక్‌ బెర్రీ, రాస్బెర్రీ లాంటి బెర్రీ జాతికి చెందిన పండ్లలో యాంథోసైనిన్‌ అనే యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్స్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి మెదడు పనితీరును బాగా ప్రభావితం చేస్తాయి. ప్రత్యేకించి మెదడులో ఏర్పడే ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. బెర్రీ పండ్లను రోజూ తీసుకోవడం వల్ల అన్ని వయసుల వారిలోనూ జ్ఞాపకశక్తి సామర్థ్యం పెరుగుతుందని పలు అధ్యయనాల్లో తేలింది.

కమలాపండ్లు వల్ల కూడా మంచి ఫ్లేవనాయిడ్స్ మనకి అందుతాయి. కమలా పండులో ఉండే ఫ్లేవనాయిడ్స్ జలుబు, ఫ్లూ, దగ్గు వంటి నుండి తగ్గిస్తుంది. ప్రతి రోజూ ఆరెంజ్ జ్యూస్ తీసుకోవడం వల్ల మీకు మంచి ఫ్లేవనాయిడ్స్ అంది ఆరోగ్యంగా ఉండటానికి సహాయ పడుతుంది. సాధారణంగా క్యాబేజ్ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. దీని కంటే కూడా ఎర్ర క్యాబేజీ ఎక్కువగా ఉంటాయి. ఇలా వైరస్ నుంచి క్యాబేజ్ మనల్ని బయట పడేస్తుంది.ఎర్ర క్యాబేజ్ లో ఉన్న ఫ్లేవనాయిడ్స్ మంచి ఆరోగ్యాన్ని ఇస్తాయి. కాబట్టి ఎర్ర క్యాబేజీని కూడా మీకు దొరికినప్పుడల్లా తీసుకోవడం మంచిది. సోయా కూడా చాలా మంచిది ఆరోగ్యానికి. దీనిలో కూడా ఫ్లెవనాయిడ్స్ ఉన్నాయి. రైనో వైరస్, ఇన్ఫ్లుఎంజా వైరస్ లాంటి వాటి నుంచి ఇది బయట పెడుతుంది. ఈ సర్వే ద్వారా ఇంకా తేలిందేంటంటే.. ఫ్లేవనాయిడ్స్ గట్ మైక్రోబియమ్‌తో కలిసి మనల్ని ప్రొటెక్ట్ చేస్తాయి. అంతేకాకుండా ఫ్లూ వంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ నుంచి కూడా తప్పి స్తాయి. ఇలా మనకి వీటి వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.

శరీరానికి అందే శక్తిలో సుమారు 20 శాతం వరకు మెదడుకు వెళ్తుందని వైద్యులు చెప్తుంటారు. అందుకే మెదడు పనితీరును మెరుగుపరుచుకోవాలంటే జీడిపప్పు, బాదం, పిస్తా, వాల్‌నట్స్‌ వంటి గింజలు, విత్తనాలు అధికంగా తీసుకోవాలి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు వీటిలోని విటమిన్‌-ఇ శరీరంలోని ఆక్సీకరణ ఒత్తిడిని నిరోధిస్తుంది. ఇక గుమ్మడికాయ గింజలు, అవిసె గింజల్లో ఉండే జింక్‌, మెగ్నీషియం, విటమిన్‌-బి... తదితర పోషకాలు జ్ఞాపకశక్తి సామర్థ్యాన్ని పెంచుతాయి. వివిధ రకాల గింజలు, విత్తనాలను రోజువారీ ఆహారంలో భాగం చేసుకుంటే మేధోపరమైన సమస్యలకు దూరంగా ఉండవచ్చని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.

★ బ్రొకోలీ, క్యాలీఫ్లవర్‌, క్యాబేజీ.. లాంటి కూరల్లో కె, సి, ఇ-విటమిన్లు, ఫ్లేవనాయిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి మెదడు సంబంధిత ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. వీటిలోని గ్లూకోసినోలేట్స్ అనే సమ్మేళనం శరీరంలోని ఆక్సిడేటివ్‌ స్ట్రెస్‌ను తగ్గిస్తుంది. అల్జీమర్స్‌ లాంటి వ్యాధిగ్రస్తులకు ఇవి మంచి పోషకాహారం. బ్రొకోలీలో క్యాలరీలు తక్కువగా, డైటరీ ఫైబర్‌ ఎక్కువగా ఉంటుంది.

🍀 వంటిల్లే వైద్యశాల 🍀

27 Dec, 17:51


గర్భసంచిలో ఈ గడ్డలేంటి?
pcod ,cyst ,fibroids,hormone imbalance
×××××××××××××××××××××
               గర్బ ´సంచిలో తలెత్తే గడ్డల్లో ఫైబ్రాయిడ్‌ గడ్డలే అధికం.

                గర్భసంచిలో సిస్ట్ గడ్డల సమస్య పిల్లలు పుట్టే వయసులో ఉన్న స్త్రీలలో ఎక్కువగా కనబడుతుంటుంది. ఈ గడ్డలు చిన్న బఠాణీ గింజంత సైజు దగ్గర్నుంచి పెద్ద పుచ్చకాయంత సైజు వరకూ పెరగొచ్చు. ఈ కణితులు గర్భసంచి గోడల కణాల నుంచే పుట్టుకొచ్చి, అక్కడే గడ్డల్లా ఏర్పడుతుంటాయి. ఇవి గర్భసంచి లోపల, మీద.. ఎక్కడైనా ఏర్పడొచ్చు. ఒకే సమయంలో ఒకటి కన్నా ఎక్కువ గడ్డలు కూడా ఉండొచ్చు. ఫైబ్రాయిడ్లు చిన్నగా ఉన్నప్పుడు పైకి ఎలాంటి లక్షణాలూ కనబడవు. అందువల్ల ఎంతోమందికి ఇవి ఉన్న సంగతే తెలియదు. వైద్యులు పొత్తికడుపును పరీక్షిస్తున్నప్పుడో, గర్భం ధరించినపుడు అల్ట్రాసౌండ్‌ పరీక్ష చేస్తున్నప్పుడో యాదృచ్ఛికంగాబయటపడుతుంటాయి.

                గర్భసంచిలో కణితులు ఎందుకు ఏర్పడతాయో కచ్చితంగా తెలియదు. కొంతవరకు జన్యుపరంగా వచ్చే అవకాశముంది. హార్మోన్లు వీటిని ప్రభావితం చేస్తుందన్నది.

అధిక రుతుస్రావం.. నొప్పి..
           సాధారణంగా ఫైబ్రాయిడ్లు ప్రమాదకరమైనవి కావు. కానీ సైజు బాగా పెరిగి, పక్కభాగాలను నొక్కుతుంటే రకరకాల బాధలు మొదలవుతాయి. ప్రధానంగా నెలసరి సమయంలో రుతుస్రావం ఎక్కువగా, ఎక్కువరోజులు అవుతుంటుంది. నెలసరి కూడా త్వరత్వరగా వస్తుంటుంది. రుతుస్రావం ఎక్కువగా కావటం వల్ల రక్తహీనత తలెత్తొచ్చు. రుతుస్రావమయ్యే సమయంలో పొత్తికడుపులో తీవ్రమైన బాధ, నొప్పి ఉండొచ్చు. ఫైబ్రాయిడ్లు మరీ పెద్దవైతే గర్భాశయం గుంజినట్టయ్యి.. నడుంనొప్పి, పొత్తికడుపులో రాయిపెట్టినట్టు బరువుగా ఉండొచ్చు. కణితులు ఫలోపియన్‌ ట్యూబులను నొక్కితే సంతానం కలగటంలో ఇబ్బంది తలెత్తొచ్చు. కొందరిలో గర్భం నిలవకపోనూవచ్చు. గడ్డలు మూత్రకోశానికి అడ్డువస్తే మూత్ర సమస్యలు, పురీషనాళానికి అడ్డొస్తే మలబద్ధకం వంటివీ బయలుదేరతాయి.

చికిత్స ఏంటి?

ఏడాదికి ఒకసారి స్కానింగు చేసి గడ్డలు ఎలా ఉన్నాయన్నది చూసుకుంటే చాలు. బాధలు ఎక్కువగా ఉంటే మాత్రం.. గడ్డలు ఏర్పడిన చోటు, బాధల తీవ్రత, మహిళల వయసును బట్టి చికిత్స చేస్తారు. నెలసరి నిలిచిపోవటానికి దగ్గర్లో ఉన్నవారికి తాత్కాలికంగా మందులు ఇచ్చి పరిశీలిస్తారు. ఫైబ్రాయిడ్లకు  హార్మోన్‌ ఉత్పత్తిని తగ్గించే మందులు బాగా ఉపయోగపడతాయి.

సైడెఫెకక్ట్స్: 
               అల్లోపతి మందులు తాత్కాలికంగా ముట్లుడిగిపోయేలా చేస్తూ.. కణితుల సైజు తగ్గటానికి తోడ్పడతాయి.సంతానంలేనివారికి పనికిరాదు అయితే ఈ మందులతో వేడి ఆవిర్ల వంటి దుష్ప్రభావాలు తలెత్తొచ్చు. అందువల్ల  ఎక్కువకాలం వాడటం మంచిది కాదు. దీర్ఘకాలం వేసుకుంటే ఎముక క్షీణతకూ దారితీయొచ్చు.  కొందరికి గర్భనిరోధక మాత్రలు కూడా ఇస్తుంటారు. అవసరమైతే ఆపరేషన్‌ చేయాల్సి రావొచ్చు. సంతానం కలగనివారికి కేవలం కణితులనే తొలగించి, గర్భసంచిని అలాగే ఉంచేందుకు ప్రయత్నిస్తారు. పిల్లలు పుట్టిన తర్వాత గడ్డలు ఏర్పడితే గర్భసంచిని తీసేయొచ్చేమో పరిశీలిస్తారు.

ఆయుర్వేదం చెప్పే కారణాలు:

ఇవిరావడానికి ప్రధాన కారణం  ఆహారపుటలవాట్లు కారణంగా భావించవచ్చు... సకాలంలో వివాహం ఐన స్త్రీలకు ఇలాంటి సమస్యలు వచ్చినట్లు కనిపించుటలేదు... నవీన నాగరికత ప్రభావం వలన వివాహం ఆలస్యం కావడం... ఆలోచనలను సినీమాలు ప్రేరేపించడం ... అలా ఏర్పడిన మానసిక వత్తిడే ఈసమస్యకు కారణమనిపిస్తోంది... యోగాభ్యాసం ధ్యానంచేయుటచేత ఇవి అదుపులోకిరావడం కనిపించింది..
అశోక,
నాగకేసరాలు ,
భూమ్యామలక,
దూసరాకు (పైనపట్టుగావేయుట)
  కూడా సమస్యను తగ్గించడం గమనించడం జరిగింది...
ఏదైనా చిట్కా వైద్యంవలన ఫలితం తాత్కాలికం.. సున్నితమైన ఆయుర్వేదమే చక్కని పరిష్కారం.
ఆయుర్వేదం అనే అత్యుత్తమ వైద్య విధానం:
            ఏ విధమైన సైడెఫెక్ట్స్ లేకుంకుండా కేవలం మందులతోనే సంపూర్ణంగా, శాశ్వతంగా నివారించవచ్చు.
సూదులు, దబ్బళాలతో పొడవాల్సిన పని లేదు. గర్భాశయంలోకి వివిధరకాలయిన వస్తువులను పంపి స్త్రీలను హింసించడమనే మొరటు పనులు ఏమాత్రం అవసరం లేదు. గర్భాశయం తొలగించడం అనే దురవస్ధ, దుస్ధితి లేకుండా సంతానం కలుగునట్లు అత్యుత్తమ చికిత్స కలదు.

K. Hanmanthrao panthulu
Ayurvedic physician:
Cell..9949363498

🍀 వంటిల్లే వైద్యశాల 🍀

22 Dec, 14:41


*కడుపు లో
నులి పురుగులు పోవడానికి*

*
1. వేప నూనె పది చుక్కలు చెక్కరలోవేసి లోపలకు తీసుకుంటే క్రిములు నశిస్తాయి

2. లేత వేప చిగురు గుప్పెడు పసుపు అర చెంచా ఉప్పు అర చెంచా కలిపి మాత్రలు చేసుకొని రాత్రి నిద్రించే ముందు ఒక మాత్ర వేసుకోవాలి వేసుకుంటే నులిపురుగులు నశిస్తాయి.

3. పచ్చి బొప్పాయి కాయ నరక గా  వచ్చిన పాలు 1చెంచా తీసి ఆముదం ఒక చెంచా  కలిపి తాగాలి తాగిన కొద్ది సేపటికి విరోచనం ద్వారా పురుగులు పడి పోతాయి.

4. ఎండించిన వేప పువ్వు 50 గ్రాములు.
మిరియాలు పొడి ఒక చెంచా
ఉప్పు ఒక చెంచా
ఈ పొడిని ప్రతిరోజు భోజనంలో ఒక పూట కలుపుకుని తినాలి,నులి పురుగులు నశిస్తాయి లేదా ఒక గ్లాసు నీటిలో ఒక చెంచా వేసి సగం అయ్యే వరకు మరిగించి కషాయం లాగా తాగినా కూడా నులిపురుగులు నశిస్తాయి.

🍀 వంటిల్లే వైద్యశాల 🍀

13 Dec, 15:09


🍀 వంటిల్లే వైద్యశాల 🍀 pinned Deleted message

🍀 వంటిల్లే వైద్యశాల 🍀

13 Dec, 15:09


🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴

చాలా సమస్యలకు ఇందులో సమాధానములు ఉన్నవి చదవాలి
లేనివి అడగాలి
అన్ని చిట్కాల కు తగ్గవు

సమస్యల పరిష్కారానికి చాలా వివరాలు అవసరము  కావున కాల్ చేయండి 9949363498
చాటింగ్ సాధ్యము కాదు
♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️
తెలుగు అర్థం కానివారు గ్రూప్ నుండి వెళ్ళండి

🍀 వంటిల్లే వైద్యశాల 🍀

13 Dec, 14:25


బాధాకరమైన పంటి నొప్పికి
#################
తగినన్ని మోదుగు మాడలు తెచ్చి బాగా ఎండబెట్టి ఇనుప మూకుడులో (బాండ్లీలో) వేసి బాగా వేయించి, మెత్తగా చూర్ణం చేసి, పలుచని గుడ్డలో వేసి గాలించిన పౌడర్ ను చిటికెడు పౌడర్ పంటి నొప్పి వున్న చిగురుకు పట్టించిన, క్షణంలో నొప్పి మాయమవుతుంది. ఈ పొడి ❣️నాలుక మీద వేసిన చురుక్కుమని మంట పుట్టును.❣️
ఇది కాల్షియం తక్కువ ఉన్నవారికి మందుల్లో కలిపి ఇచ్చిన మంచి ఫలితము
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
కంజర్ల హన్మంతరావు పంతులు

🍀 వంటిల్లే వైద్యశాల 🍀

03 Dec, 14:23


🍀 వంటిల్లే వైద్యశాల 🍀 pinned Deleted message

🍀 వంటిల్లే వైద్యశాల 🍀

03 Dec, 14:23


🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴

చాలా సమస్యలకు ఇందులో సమాధానములు ఉన్నవి చదవాలి
లేనివి అడగాలి
అన్ని చిట్కాల కు తగ్గవు

సమస్యల పరిష్కారానికి చాలా వివరాలు అవసరము  కావున కాల్ చేయండి 9949363498
చాటింగ్ సాధ్యము కాదు
♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️
తెలుగు అర్థం కానివారు గ్రూప్ నుండి వెళ్ళండి

🍀 వంటిల్లే వైద్యశాల 🍀

12 Nov, 06:29


L

🍀 వంటిల్లే వైద్యశాల 🍀

12 Nov, 06:29


*శతావరిచూర్ణం_ఉపయోగం*

శతావరి అని సంస్కృతంలో పిలుస్తారు.. తెలుగులో దీనిని పిల్లి పిచర అంటారు.. శతావరి వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి తెలుసుకుందాం..!!
*#Shatavari:* plant Health Benefits it helps women menopause problems
శతావరి చూర్ణం ఉపయోగం &పేర్లు దుంపలు లాగా ఉంటాయి..
1.- ఈ వేర్లను శుభ్రం చేసుకొని వాటి నుంచి తీసుకున్న రసంలో కొంచెం పటిక బెల్లం లేదా తేనెను కలుపుకుని ప్రతిరోజూ తాగితే చక్కటి ఫలితాలు కలుగుతాయి.
*2.- స్త్రీలలో వచ్చే సమస్యలను నివారిస్తుంది. గర్భధారణ సమస్యలను తగ్గిస్తుంది.*
3.- శతావరి దుంపలు అందుబాటులో లేకపోతే శతావరి పొడి కి కొంచెం తేనె లేదా పటికబెల్లం కలిపాలి. ప్రతిరోజు తీసుకొని ఇలా సంవత్సరం పాటు తీసుకుంటే రుతుచక్ర సమస్యలు, గర్భధారణ సమస్యలు రాకుండా అరికడుతుంది. అందుకే మహిళలకు చక్కటి నేస్తం గా చెబుతారు.
*4.-శతావరి లో మధుర రసం ఉంటుంది. ఇవి సాధారణంగానే తీయదన్నాన్ని కలిగి ఉంటాయి. దీనిని తీసుకోవడం వల్ల ఆడవారి శరీరానికి మేలు చేస్తుంది..*
5.-పిల్లలు పుట్టాలి అని ఎవరైతే ఎదురుచూస్తూ ఉంటారో వారు.. ఒక చెంచా శతావరి పొడిని గ్లాసు పాలల్లో కలిపి తాగాలి. ఇలా వరుసగా మూడు నెలలపాటు చేస్తే త్వరగా గర్భం వస్తుంది. లేదంటే గర్భధారణ సమస్యలు ఉంటే తగ్గుతాయి. *6.-గర్భందాల్చిన వారికి గర్భస్రావం అవకుండా ఉంటుంది. పిండం చక్కగా ఎదగడానికి దోహదపడుతుంది.*
7.-బాలింతలు ఈ పాలను తాగితే తల్లిపాలు వృద్ధి చెందుతాయి. పిల్లలకు సరిపడా పాలు వస్తాయి.
*8.- కాలేజీ అమ్మయిలు పీరియడ్స్ రెగ్యులర్ గా రాకపోతే 3 గ్రాముల శతావరి పొడికి, కొంచెం పటికబెల్లం కలిపి పాల తో తీసుకోవచ్చు.* లేదంటే మామూలుగా శతావరి పొడి పటికబెల్లం కలిపి తీసుకుంటే ఈ సమస్య నుంచి బయట పడేస్తుంది. రుతుక్రమం రెగ్యులర్గా వచ్చేలా చేస్తుంది. రుతుక్రమం లో వచ్చే కడుపునొప్పి, చిరాకు, కోపం ని తగ్గిస్తుంది. నీటి బుడగల ను తొలగిస్తుంది. రుతుక్రమం లో వచ్చే హార్మోన్ల హెచ్చుతగ్గులను బ్యాలెన్స్ చేస్తుంది. హార్మోన్ల పనితీరును మెరుగుపరుస్తుంది.

9.-కడుపులో నొప్పి, కడుపులో మంట, గ్యాస్, ఎసిడిటీ సమస్య లకు శతావరి పొడికి కొంచెం నెయ్యి కలిపి తీసుకుంటే వెంటనే ఉపశమనం పొందుతారు. జీర్ణక్రియ పనితీరును మెరుగుపరుస్తుంది. జీర్ణ సంబంధిత సమస్యలను తొలగిస్తుంది. రక్తం గడ్డకట్టే ఎలా చేస్తుంది. శతావరి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. పురుషులు దీనిని తీసుకోవడం వలన సంతాన సాఫల్యత పెరుగుతుంది. వీరిలో వీర్య కణాలు వృద్ధి చెందుతాయి. ఎన్ని ఆయుర్వేద ఔషధ గుణాలు కలిగిన శతావరి ప్రయోజనాలు పొందండి.

🍀 వంటిల్లే వైద్యశాల 🍀

10 Nov, 06:03


మధుమేహం - *షుగర్ /sugar* సైడ్ ఎఫెక్ట్స్ నివారించే దివ్య ఔషదం
#########################
ఉపయోగాలు: — మీ గ్లూకోజ్ ఎప్పుడు 80—100 లోపు ఉంచుతుంది.
—ఇన్సులిన్ వాడుతున్న వారు దీనిని 3 పూటలు 90 రోజులు వాడిన తరువాత మీ ఇన్సులిన్ పాయింట్స్ తగ్గించవచ్చు.
—దీనిని నిత్యం వాడుతుంటే నీరసము, ఆయాసం తగ్గి శరీరం లో బలం కలుగుతుంది.
—శరీరంలో మంటలు, తిమ్మిరులు రానివ్వడు
–షుగర్ సైడ్ ఎఫెక్ట్స్ నుమెల్లమెల్లగా మీ శరీరం నుండి దూరం చేస్తుంది.
—వంశపారంపర్యము గా షుగర్ వచ్చే అవకాశం గలవారు నిత్యం 5 gm చూర్ణం వాడుతుంటే జీవితం లో షుగర్ వ్యాధి రాదు.
—-నేలతంగేడు మూలిక వల్ల అతిగా వచ్చే మూత్రం ను కంట్రోల్ చేస్తుంది.
—-కొందరికి పుండ్లు మానకపోవడం,గ్యాంగ్రీన్ కు దారితీయడం జరుగుతుంది.అలాంటి వారికోసం దీనిలో వాడిన పంచనింబ మేలు చేస్తుంది.
—-కంటిచూపు మసకబారడం,దృష్టి బలహీనపడం ను నివారిస్తుంది.
-మానసికఅలసట,చికాకు,లైంగికఅసమర్ధత ను తగ్గించును.
—టైప్—1 మధుమేహాన్నికూడా తగ్గిచును.
—చిన్న వయస్సులో వచ్చే షుగర్ వ్యాధిని కూడా తగ్గిస్తుంది.
—LDL,ట్రైగ్లిసరైడ్ నుకంట్రోలో ఉంచును.
“జిమ్నెమిక్ యాసిడ్ మాలిక్యూల్స్” చక్కర నిల్వలను నియంత్రణలో ఉంచును
ఈ చూర్ణంవాడుతుంటే  షుగర్ వల్ల బాధలు ఉండవు

పొడపత్రి ఆకు
నేలవేము సమూలం
తిప్పతీగ లావుది
మానుపసుపు బెర డు
నేరేడు గింజలు
మోదుగపువ్వు,
లోద్దుగ బెరడు,
వేగిస బెరడు
నేలతంగేడు,
మారేడు,
ఉసిరి
నల్లజిలకర
కలోంజీ
కటుకరోహిణి
మెంతి,
సప్తరంగి
ఒద్ది బెరడు
శిలాజితు
వంగభస్మము

Dose: 5 gm చూర్ణం ను గోరువెచ్చని నీటిలో కలిపి ఉదయం పరగడుపున. సాయంత్రం భోజనానికి ముందు తీసుకోవాలి.
సూచనలు: –గ్లూకోజ్ ఎక్కువగా ఉన్నప్పుడు 5 gm చూర్ణం ను 3 పూటలు ఆహారానికి ముందు తీసుకోవాలి
🏀సూచన:
మీరు  తయారుచేసుకోలేనప్పుడు.
మీరు ఆర్డర్ ఇస్తే మీ కోసం 310 gm చూర్ణం మేము ఫ్రెష్ మూలికలు సేకరించి తయారుచేసి speedpost ద్వారా ఇంటికి పంపిస్తాము.
1200+100 courier for one month

❤️❤️❤️❤️❤️🍀🍀❤️❤️❤️❤️❤️
ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే నాకు  "9949363498  కు కాల్ చేయండి ఆయుర్వేద పరిష్కారం ఉచితంగా తెలియజేస్తాను

🍀 వంటిల్లే వైద్యశాల 🍀

05 Nov, 15:42


Weight Loss best Remedy :-

బరువు తగ్గడానికి 



1, శొంటి     100 గ్రా
2, శుద్ది చేసిన పిప్పళ్ళు 100 గ్రా
3, మిరియాలు           100 గ్రా
4, చిత్రమూలo           100 గ్రా
5, వాయు విడంగాలు     100 గ్రా
6, కరక్కాయ   100 గ్రా
7, ఉసిరికాయ  100 గ్రా
8, తానికాయ   100 గ్రా
9, తుంగమస్తలు 100 గ్రా
10, ఉత్తరేణి వేర్ల పొట్టు  100 గ్రా
11 అక్కరకర్ర. 100 గ్రా

ఈ అన్ని వస్తువులు మంచి నాన్యమైనవి తీసుకొని, విడివిడిగా చూర్నము చేసి, అన్నీ కలిపి జల్లించి ఒక సీసాలో భద్రపరిచి , రోజూ ఉదయం ఆహారానికి అర్దగంట ముందు ఒక స్పూన్ పొడి ఒక గ్లాస్ మజ్జిగలో అలాగే రాత్రి ఒక స్పూన్  భోజనానికి అరగంట ముందు ఒక గ్లాస్  మజ్జిగలో తీసుకోవాలి,
ఇలా రోజూ ఉదయం మరియు రాత్రి రెండు ఫూటలా ఈ మందు తీసుకోవడం వల్ల అధికంగా శరీరంలో ఉండే కొవ్వు కరుగును, కండరాలల్లో వుండే కొవ్వు కరుగును ఎక్కువగా ఉన్న పొట్ట, పిరుదులు, తొడలు శరీరం, ఛాతీ అన్ని భాగాలు తగ్గుతాయి, శరీరం మెత్తం తగ్గి బరువుతగ్గుతారు తేలికగా మారుతారు.

ఈ మందు చేసుకొని వాడి అందరూ ప్రయేజనం పొందగలరు.

మాంసం, నూనె వస్తువులు, ఫ్రై, కొవ్వు పదార్థాలు, తీపి పదార్థాలు వాడకూడదు.
🩸🩸🩸🩸🩸🩸🩸🩸🩸🩸🩸🩸🩸🩸🩸
Call 9949363498

🍀 వంటిల్లే వైద్యశాల 🍀

05 Nov, 15:41


చాలా మంది నిద్రలేమి సమస్యలతో బాధపడుతుంటారు. అలాంటి వారు కొన్ని ఇంటి చిట్కాలతో చక్కని నిద్రని సొంతం చేసుకోవచ్చు. వీటిని రెగ్యులర్‌గా పాటించడం వల్ల సమస్యని త్వరగా దూరం అవుతుంది . ఇప్పుడు ఆ చిట్కాలు మీకోసం.*

*👉1.పాలు, తేనె..*

పడుకునే ముందు రోజూ గోరువెచ్చని పాలల్లో ఓ స్పూన్ తేనె వేసుకుని తాగాలి. ఇలా చేయడం వల్ల హాయిగా నిద్రపడుతుంది. మధ్యలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. రెగ్యులర్‌గా ఈ పాలు తాగడం వల్ల మెల్లగా నిద్రలోకి జారుకోవచ్చు. తేనెలో ట్రిప్టోపాన్ ఉంటుంది. ఇది శరీరంలోని సెరటోనిన్, మెలటోనిన్ స్థాయిలను పెంచుతుంది. ఈ కారణంగా శరీరంలో హార్మోన్లు ప్రేరేపితమవుతాయి. ఈ కారణంగా హాయిగా నిద్రపోవచ్చు.

*👉2.గోరువెచ్చని పాలు, యాలకుల పొడి..*

పాలు తాగడం వల్ల హాయిగా నిద్రపోవచ్చు. వీటిలో కాసింత యాలకుల పొడి కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల హ్యాపీగా నిద్రపడుతుంది. ఈ పాల మిశ్రమం నిద్రకు ఉపక్రమించేలా చేస్తుంది

ఇలా రెగ్యులర్‌గా చేయడం వల్ల నిద్రలేమి సమస్య త్వరగా దూరం అవుతుంది.

*ఇట్లు,*
*మీ ఆయుర్వేద వైద్యులు,*
కంజర్ల హన్మంతరావు పంతులు

🍀 వంటిల్లే వైద్యశాల 🍀

05 Nov, 15:35


Kanjarla Hanmanthrao panthulu Ayurvedic physician:
నడుము,వీపు,కీళ్లనొప్పులు
**************
ఎండు ఖర్జురాలు తీసుకుని లొపలి విత్తనము తీసివేసి లొపల ఖాళి ప్రదేశంలో తెల్ల గుగ్గిలం పొడి నింపి దారంతో గట్టిగా చుట్టి కాయ పైన కొంచం మందంగా తడి గొధుమ పిండితో పట్టులా వేసి నిప్పుల పైన వేసి కాల్చి బయటకి తీసి చల్లారిన తరువాత పైన మాడినటువంటి గొధుమ పిండిని తీసివేసి బాగా ఉడికిన ఖర్జురాల్ని బాగా నూరి శనగగింజ అంత మాత్రలు చేసి రెండు పూటలా ఆహారానికి ముందు నీటితో తీసుకుంటూవుంటే తగ్గుతాయి.
వెల్లుల్లి,మిరియాలు,వాము ముద్దగానూరినది పావు కేజీ ఆవాలనూనె పావుకేజీ లో సన్నటి సెగపయి నూనె మిగులు వరకు కాచి గోరువెచ్చగావున్నప్పుడు 50 గ్రాముల ముద్దకర్పూరం కలిపి సీసాలో భద్రపరుచుకొని నొప్పులున్నచోట రాసుకుంటునంటే అన్నిరకాల మొండి నొప్పులు తగ్గుతావి అనుభవము.

🍀 వంటిల్లే వైద్యశాల 🍀

05 Nov, 15:34


పిత్తాశయము (గాల్ బ్లాడర్ ) 
లో రాళ్ళు 
#############₹₹₹₹      
 

     పైత్యరసాన్నిపిత్తాశయము నిల్వ చేస్తుంది. పిత్తాశాయములో ఒక్కోసారి ఈ రసము గట్టి పడి రాళ్ళు లాగా మారుతుంది. 

  గాల్ బ్లాడర్  లో Bile juice, bile salts, కొవ్వుకణాలు, నీరు  వుంటాయి. గాల్ బ్లాడర్ లో సరిగాకదలికలు లేకపోవడం గోడలు గట్టి పడడం, పదార్ధములోమార్పుల వలన రాళ్ళు ఏర్పడతాయి.

ఈస్ట్రోజన్ హార్మోన్ యొక్క కదలికల తేడాల వలనసమస్యలు ఏర్పడతాయి.
మద్యపానం అలవాటు, మధుమేహ వ్యాధి వున్నవాళ్ళలోఈ రాళ్ళు ఏర్పడే అవకాశాలు ఎక్కువ.
ఒబేసిటీ ని అకస్మాత్తుగా తగ్గించడం వలన కూడా ఈసమస్య ఏర్పడుతుంది. 
 
లక్షణాలు;-- ఈ సమస్య వున్నవాళ్ళకు అన్నం తిన్న వెంటనేపొట్టలో కుడి పక్క నొప్పిగా వుంటుంది. కడుపు ఉబ్బరింపు, వాంతులు కావడం, మలము నల్లగా రావడం, చలి జ్వరం, పచ్చకార్లు రావడం జరుగుతుంది. వీపు మీద నొప్పిరావడం జరుగుతుంది. 
                                                        నారికేళ లవణం 
    లేతగా కాకుండా, ముదురుగా కాకుండా మధ్యరకంగావున్న కొబ్బరి కాయను తీసుకోవాలి. దాని పై వున్న పీచునుతొలగించి ఒక కంటిలో రంధ్రం చెయ్యాలి. కాయలోనినీళ్ళను తీసేయ్యాలి. కొబ్బారి కాయను సైంధవ లవణంపొడితో నింపాలి.   ఒక పలుచని గుడ్డను తీసుకొని మెత్తటి బంకమట్టిపూసి టెంకాయ కనబడకుండా ఆ గుడ్డను చుట్టాలి. బాగాఆరనివ్వాలి.
10,15 ఆవు పిడకలు తెచ్చి కొబ్బరి కాయచుట్ట్టు పేర్చి పుటం వెయ్యాలి. పుటాన్ని పూర్తిగాచల్లారనివ్వాలి. తరువాత మట్టిని తొలగించి కాయనుపగులగొట్టి కొబ్బరిని తీయాలి. కొబ్బరి మాడి వుంటుంది.
దానిని పొడి చేసి సీసాలో భద్ర పరచుకోవాలి. 
      పావు టీ స్పూను పొడిని అరగ్లాసు మజ్జిగలో కలిపిఆహారానికి ముందుగాని, తరువాతగాని సేవించాలి.

ఈ విధంగా నెల రోజులు వాడితే ఆపరేషన్ అవసరంలేకుండా నివారించుకోవచ్చు. 
 
దీనిని వాడడం వలన అజీర్ణము, పరిణామ శూలమొదలగునవి నివారింప బడతాయి. గాస్త్రిక్ ఎంజైమ్స్సరిగా ఉత్పత్తి అయ్యేట్లు చేస్తుంది. 

పరిణామ శూల అనగా అన్నము తిన్న తరువాత క్రమంతప్పకుండా కడుపులో నొప్పి రావడం.

పిత్తాశయం ఆరోగ్యంగా ఉండాలంటే                            
జాజికాయ 
జాపత్రి 
పచ్చకర్పూరం 
అన్నింటిని సమాన భాగాలుగా తీసుకొని కలిపి నూరి నిల్వ చేసుకోవాలి. 

       ప్రతిరోజు రాత్రి నిద్రించే ముందు కందిగింజంత మాత్ర వేసుకోవాలి. ఈ విధంగా 40 రోజులు 
వాడాలి.

🍀 వంటిల్లే వైద్యశాల 🍀

30 Oct, 17:26


*అశ్వ‌గంధ‌తో 7 అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు....!*
అశ్వ‌గంధ‌ను తీసుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

1.నిత్యం ఉరుకుల ప‌రుగుల బిజీ జీవితంలో చాలా మంది ఒత్తిడి, ఆందోళ‌న వంటి స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంటున్నారు. ఇది డిప్రెష‌న్‌కు కూడా దారి తీస్తోంది. క‌నుక ఈ స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డాలంటే అందుకు అశ్వ‌గంధ ప‌నిచేస్తుంది. రోజూ రాత్రి ఒక గ్లాస్ పాల‌లో అర టీస్పూన్ అశ్వ‌గంధ పొడిని క‌లిపి తాగుతుంటే మ‌న‌స్సు ప్ర‌శాంతంగా మారుతుంది. ఒత్తిడి, ఆందోళ‌న త‌గ్గుతాయి. డిప్రెష‌న్ నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

2.అశ్వ‌గంధ‌లో అద్భుత‌మైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి మెట‌బాలిజంను పెంచుతాయి. దీంతో క్యాల‌రీలు వేగంగా ఖ‌ర్చ‌వుతాయి. ఫ‌లితంగా కొవ్వు క‌రుగుతుంది. అధిక బ‌రువు త‌గ్గుతారు. అధిక బ‌రువును త‌గ్గించుకోవాల‌ని చూసేవారికి అశ్వ‌గంధ ఎంత‌గానో ప‌నిచేస్తుంది.

3.కీళ్ల నొప్పులు, వాపులు ఉన్న‌వారు అశ్వ‌గంధ‌ను తీసుకోవ‌డం వ‌ల్ల ఫ‌లితం ఉంటుంది. ఆ స‌మ‌స్యల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. రోజూ ఉద‌యం, సాయంత్రం అశ్వ‌గంధ పొడిని పాల‌లో క‌లిపి తీసుకుంటే ఫ‌లితం ఉంటుంది.

4.అశ్వ‌గంధ‌లో ఉండే ఔష‌ధ గుణాలు త‌ల‌నొప్పి, హైబీపీ స‌మ‌స్య‌ల‌ను కూడా త‌గ్గిస్తాయి. క‌నుక ఈ స‌మ‌స్య‌లు ఉన్న‌వారు అశ్వ‌గంధ‌ను తీసుకుంటే మేలు జ‌రుగుతుంది.

5.జ్ఞాప‌క‌శ‌క్తిని, ఏకాగ్ర‌త‌ను పెంచ‌డంలో అశ్వ‌గంధ బాగా ప‌నిచేస్తుంది. అలాగే దీంతో రోగ నిరోధ‌క శ‌క్తి కూడా పెరుగుతుంది. దీంతో సీజ‌న‌ల్ ద‌గ్గు, జ‌లుబు, జ్వ‌రం వంటివి త‌గ్గిపోతాయి.

6.అశ్వ‌గంధ‌లో క్యాన్స‌ర్‌కు వ్య‌తిరేకంగా ప‌నిచేసే గుణాలు ఉంటాయి. అందువ‌ల్ల క్యాన్సర్ రాకుండా చూసుకోవ‌చ్చు. అలాగే షుగ‌ర్ లెవ‌ల్స్ నియంత్ర‌ణ‌లోకి వ‌స్తాయి. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. కొలెస్ట్రాల్ లెవల్స్ త‌గ్గుతాయి.

7.నిద్ర‌లేమి స‌మ‌స్య ఉన్న‌వారు అశ్వ‌గంధ‌ను తీస‌కోవ‌డం వ‌ల్ల నిద్ర చ‌క్క‌గా ప‌డుతుంది. అశ్వ‌గంధ పురుషుల్లో టెస్టోస్టిరాన్‌ను పెంచుతుంది. దీంతో వారిలో శృంగార సామ‌ర్థ్యం పెరుగుతుంది. స్త్రీల‌కు నెల నెలా వ‌చ్చే స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి.

*మావద్ధ శుద్ధి చేసిన అశ్వగంధ చూర్ణము మరియు మాత్రల రూపంలో దొరుకును
*
*ఇట్లు,*
*మీ ఆయుర్వేద వైద్యులు*
*కంజర్ల హన్మంతరావు పంతులు*

🍀 వంటిల్లే వైద్యశాల 🍀

18 Oct, 13:36


మీరు మీ కాంటాక్ట్ లిస్ట్ లో ఉన్నవారిని ఈ  గ్రూప్ లో ADD చెయ్యవచ్చు.

Group Name పై Touch  చేస్తే ADD Member అని ఆప్షన్ ఉంటుంది.

☝️ ఈ ADD Member ఆప్షన్ టచ్ చేయగానే మీ ఫోన్ బుక్ లో ఉన్న టెలిగ్రామ్ కాంటాక్ట్స్ లిస్ట్ కనబడుతుంది. అందులో నుండి add చేయాలనుకున్న వారిని సెలెక్ట్ చేసి Okay చేయడం ద్వారా వారు గ్రూప్ లో Add అవుతారు.

గ్రూప్ లో కొత్తగా జాయిన్ అయిన సభ్యులందరికీ స్వాగతం సుస్వాగతం.

🍀 వంటిల్లే వైద్యశాల 🍀

18 Oct, 13:35


🍀 వంటిల్లే వైద్యశాల 🍀 pinned «🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴 చాలా సమస్యలకు ఇందులో సమాధానములు ఉన్నవి చదవాలి లేనివి అడగాలి అన్ని చిట్కాల కు తగ్గవు సమస్యల పరిష్కారానికి చాలా వివరాలు అవసరము  కావున కాల్ చేయండి 9949363498 చాటింగ్ సాధ్యము కాదు ♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️ తెలుగు అర్థం కానివారు గ్రూప్ నుండి వెళ్ళండి»

🍀 వంటిల్లే వైద్యశాల 🍀

18 Oct, 13:35


🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴

చాలా సమస్యలకు ఇందులో సమాధానములు ఉన్నవి చదవాలి
లేనివి అడగాలి
అన్ని చిట్కాల కు తగ్గవు

సమస్యల పరిష్కారానికి చాలా వివరాలు అవసరము  కావున కాల్ చేయండి 9949363498
చాటింగ్ సాధ్యము కాదు
♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️
తెలుగు అర్థం కానివారు గ్రూప్ నుండి వెళ్ళండి

🍀 వంటిల్లే వైద్యశాల 🍀

13 Oct, 18:23


🍀 వంటిల్లే వైద్యశాల 🍀 pinned Deleted message

🍀 వంటిల్లే వైద్యశాల 🍀

13 Oct, 06:03


విష హర చూర్ణము
##############
✍️ కాలేయం (లివర్) సమస్యలకు ఆయుర్వేద నివారణ మార్గము

*జీర్ణశక్తి తగ్గుతుందంటే. లివర్. ఫెయిలయిందని అర్ధం.*

👉ఎలాంటి దురలవాట్లూ లేని వ్యక్తుల లివర్ కూడా ఏదో ఒక లివర్ వ్యాధికిలోనై దాని విధుల్ని అది సరిగా నిర్వహించలేక పోవటానికి ముఖ్యకారణం ఆ వ్యక్తులు చాలా కాలంగా తమ జీర్ణశక్తిని నిర్లక్ష్యం చేస్తూ వచ్చారని అనుకోవాలి.

👉లివర్ వ్యాధులకు చెప్పుకోదగిన అల్లోపతి మందులు లేకపోవడం కారణంగా ప్రాణాపాయస్థితికి ఈ వ్యాధులు చాలా త్వరగా చేరుకొంటున్నాయనేది వాస్తవం.

👉హెపటైటిస్, సిర్రోసిస్, కొలిసిస్టయిటిస్ వంటి వ్యాధులు లివర్ పనితీరును దెబ్బతీసి ప్రాణాపాయస్థితిని తెచ్చిపెడతాయి.

👉 ఇలాంటి వ్యాధుల్లో రోగి మామూలు ఆరోగ్యస్థితిని కాపాడుతూ వైద్యుల పర్యవేక్షణలో ఉంటూ... లివర్ని శక్తివంతంగా తీర్చిదిద్ది, లివర్ వ్యాధులను త్వరగా తగ్గించే మంచి ఆయుర్వేద ఔషథాలను వాడుకోవడం చాలా అవసరం.

✍️ కాలేయ (లివర్) వ్యాధులు ఎలా వస్తాయి?

👉సిర్రోసిస్ లివర్ స్వరూప స్వభావాల్ని ఏ మాత్రం బాగుచేయడానికి వీలులేనంతగా పాడుచేసే వ్యాధిని 'సిర్రోసిస్ ఆఫ్ లివర్' అంటారు. ఈ వ్యాధికి 50 శాతం కారణం అజీర్తి మాత్రమే!

👉 అతిగా ఇనుము లివర్ ద్వారా ఎక్కువగా అవటం వలన కూడా సిర్రోసిస్ వస్తుంటుంది కొందరిలో.

👉తరచూ కామెర్లు, గోళ్ళు తెల్లబడటం, మనిషి తెల్లగా పాలిపోయి శుష్కించి పోవడం, గోళ్ళు చెంచా ఆకారంలో వంగిపోవటం, వృషణాలు (ముష్కాలు) క్షీణించడం, పేగుల్లో రక్తస్రావం, ఆఖరుగా లివర్ ఫెయిల్యూర్... ఇలా ఈ వ్యాధి ప్రాణాంతకంగా పరిణమిస్తుంటుంది.

👉 జలోదరం వ్యాధిలో పొట్టచుట్టూ నీరుపట్టి, పైకి ఎదగదన్నినట్లయి ఊపిరాడనట్లవుతుంది. లివర్ తో పాటు మూత్రపిండాలు కూడా దెబ్బతినడం వలన ఈ వ్యాధి వస్తుంది.

👉హెపటైటిస్ వైరస్లలో అనేక రకాలున్నాయి. వాటిలో కొన్ని లివర్ ని చేరి, అది వాచిపోయేలా చేస్తాయి. అందువలన కామెర్లు ప్రముఖంగా బైట పడతాయి. కొందరిలో ఈ లివర్ వాపు జబ్బు (హెపటైటిస్) నెలల తరబడి ఉండిపోతుంది కూడా!

👉 "క్రానిక్ యాక్టివ్ హెపటైటిస్" (CAH) అనే పరిస్థితికి ఇది దారితీస్తుంది. క్రమేణా సిర్రోసిస్కు కూడా కారణమై మరణం వైపు నడిపిస్తుంది.

👉లివర్ నెక్రోసిస్ సమస్య: పారాసిటమాల్ వంటి జ్వరం బిళ్ళలు ఎక్కువగా మింగిన వ్యక్తులకు త్వరగా లివర్ దెబ్బతింటుంది. జ్వరం, కీళ్ళనొప్పులు, నడుంనొప్పి, తలనొప్పి వంటి బాధలతో ఎప్పుడూ సతమతమయ్యేవారు ఈ ఔషధాన్ని తప్పనిసరిగా అతిగా వాడుతుంటారు. అందువలన తాత్కాలికంగా నొప్పి తగ్గినట్లనిపించినా, చివరికి లివర్ని బలిపెట్టవలసి వస్తుంటుంది.

👉ఇలాగే, టి.బి. మందులు, మత్తుని కల్గించే మందులు, బి.పి. తగ్గడానికి వాడే మందులు కూడా లివర్లో నెక్రోసిస్ అనే ప్రమాదకర పరిస్థితిని తీసుకువస్తాయి. ఎప్పుడూ కామెర్లు తిరగబెడ్తున్నాయంటే త్వరలో లివర్ సిర్రోసిస్ కి గాని, నెక్రోసిస్ గానీ, కేన్సర్ కి గాని దారితీస్తుంది.

👉లివర్ లో నెక్రోసిస్ వస్తే కామెర్లు, మెదడుకు నీరుపట్టి వాచిపోవటం (ఎనోకెఫలోపతి), రక్తస్రావం, రోగి అకస్మాత్తుగా కోమాలోకి వెళ్ళిపోవటం, జలోదరం (ASCITIS) వంటి లక్షణాలు కూడా కన్పిస్తాయి. అప్పుడప్పుడు కొన్ని మానసిక లక్షణాలు కూడా వస్తుంటాయి. .

👉అయితే లివర్ ని బాగుచేసి, బలసంపన్నం చేసి, సాధారణ స్థితికి తీసుకు రాగలిగితే 30 శాతం రోగులు పునర్జీవితం పొందే అవకాశం ఉంది... ఈ లివర్ నెక్రోసిస్ వ్యాధిలో!!

👉లివర్ దెబ్బతింటోందని ముందుగానే గ్రహించి లివర్ ని శక్తివంతం చేసే ఆయుర్వేద ఔషథాలు వాడుతూ ఉంటే ఈ నెక్రోసిస్ ప్రమాదాన్ని నివా రించవచ్చు.

👉కామెర్లు: లివర్ వ్యాధి అనగానే కామన్ గా కన్పించే ముఖ్య లక్షణం కామెర్లు. రక్తానికి ఎర్రరంగునిచ్చే ఇనుముకు సంబంధించిన రసాయన పదార్థాన్ని హిమోగ్లోబిన్ అంటారు. లివర్ ఈ హిమోగ్లోబిన్ కు పుట్టిల్లు. ఈ హిమోగ్లోబిన్ లోంచి బిలురుబిన్ అనే రసాయన పదార్థం విడిపోయి, లివర్లో ఉన్న బైల్దక్ట్ ద్వారా పేగుల్లోకి వెళ్తుంది. ఈ బిలిరుబిన్నే 'బైల్' అని కూడా పిలుస్తారు. ఇది జీర్ణ ప్రక్రియకు తోడ్పడే రసాయనం.

👉కామెర్ల వ్యాధిలో ఈ బైల్ పదార్థం పేగుల్లోకి వెళ్ళకుండా నిరోధించబడ్తుంది. పేగుల్లో బైల్ లేకపోవడంచేత జీర్ణశక్తి పూర్తిగా మందగించి పోతుంది. ఇది పసుపు పచ్చటి పదార్ధం కాబట్టి జీర్ణ ప్రక్రియ చివరలో విరేచనం రూపంలో వెళ్ళే మలిన పదార్థాలు పచ్చగా గాని, గోధుమరంగులోగాని మనకు కన్పిస్తాయి. కామెర్ల వ్యాధిలో బైల్ పేగుల్లోకి వెళ్ళదు కాబట్టి విరేచనం తెల్లకాగితం అంత తెల్లగా వెళ్తుంది.

👉పేగుల్లోకి వెళ్ళకుండా లివర్లో మిగిలిపోతున్న బైల్ పదార్థం లివర్ ద్వారా రక్తంలోకి చేస్తుంది. దాంతో రక్తం అంతా పచ్చగా తయారవుతుంది. ఈ పచ్చదనాన్ని మనం కళ్ళలోనూ, నాలుక వెనుకభాగాన, అరిచేతుల్లోనూ, పలుచటి భాగాల న్నింటిలోనూ గమనిస్తుంటాం. కామెర్లలో ఒళ్ళు పచ్చబడిపోవడానికి కారణం ఇదే!!

🍀 వంటిల్లే వైద్యశాల 🍀

13 Oct, 06:03


👉ఈ బైల్ పదార్థం సహజంగా నీటిలో కరిగే గుణం కల్గి ఉంటుంది. ఒక్కోసారి 'లివర్లో తయారయ్యే ఈ బైల్ కి నీటిలో కరిగే లక్షణం పోతుంది. కామెర్లు వచ్చినప్పుడు రక్తంలో కలిసిన బైల్ మూత్రపిండాల ద్వారా ఫిల్టర్ అయి మూత్రం ద్వారా బైటకు పోతుంది. కాబట్టి, కామెర్లలో మూత్రం ఆవులు, గేదెల మూత్రంలాగా పచ్చగా వెళ్తుంది.

👉కామెర్లు రావడానికి చాలా కారణాలున్నాయి. ఆల్కహాల్, సారా, విస్కీ వంటి మత్తుపదార్థాలన్నీ లివర్ని కచ్చితంగా దెబ్బతీస్తాయి. హైపటైస్ వైరస్ వలన కామెర్లు వస్తే ఆ కామెర్లు ప్రాణాపాయ స్థితిని తెస్తాయి.

👉ఫిట్స్ జబ్బులకు వాడే మందులు, బి.పి. మందులు, మత్తునిచ్చే మందులు, పారాసిటమాల్ వంటి జ్వరం బిళ్ళలు తక్షణం లివరిని దెబ్బతీసి కామెర్లకు కారణం కావచ్చు కూడా!

👉 గాల్ స్టోన్స్: గాల్ బ్లాడర్లో నిలవ ఉండే బైల్ రసాయనం ఒక్కోసారి గడ్డలు కట్టినట్లయి
రాళ్ళలా మారిపోతుంది. ఈ రాళ్ళనే గాల్ స్టోన్స్ అంటారు.

👉బైల్ రసాయనంలో కొలెస్టరాల్, బైల్ పిగ్మెంట్స్ అనే పచ్చరంగునిచ్చే పదార్థాలు, కొన్ని ఫాస్ఫోలిపిడ్స్ ఉంటాయి. వాటి పరిమాణంలో గాని, మోతాదులోగానీ తేడాలున్నప్పుడు సాధారణంగా గాలెన్స్ ఏర్పడుతుంటాయి. కొలెస్టరాల్ రాళ్ళు, బైల్పిగ్మెంట్ రాళ్ళు, రకరకాల రసాయనాలు కలిసిన రాళ్ళు ఇలా... ఈ రాళ్ళు ఏర్పడుతుంటాయి. ఈ గాల్ స్టోన వలన కోలిసిస్టయిటిస్, బిలియరీ కోలిక్ (కుడిడొక్కల్లో తరచూ విపరీతమైన నొప్పి) కామెర్లు కూడా వస్తుంటాయి

👉జీర్ణశక్తిని కాపాడుకోలేకపోతే ఈ లివర్ వ్యాధులు ఎప్పటికైనా తప్పకపోవచ్చు

👉 రోజూ ఈ చూర్ణం” వాడుతూ ఉంటే లివర్ పదిలంగా ఉంటుంది. ఈ లివర్ వ్యాధులు సాధారణంగా రాకుండానే నిరోధించవచ్చు కూడా!!

👉లివర్ నిర్వర్తించే కార్యకలాపాలలో ముఖ్యమైన కార్యం.... శరీరంలో విషలక్షణాలు పెరగకుండా వాటిని బైటకు వెళ్ళగొట్టడం. లివర్ బలంగా ఉంటే విషంతిన్నా మనిషి మృత్యుంజయుడే అవుతాడు.

👉పొట్టలోపల ఉండే లివర్, స్పీన్, పాంక్రియాస్ ఈ మూడు అవయవాలకు సంబంధించిన జబ్బుల్లో సహాయపడే చూర్ణం ఇది. దీనిని మజ్జిగతో కలిపి తీసుకుంటే బాగా పనిచేస్తుంది

👉కడుపులో వాతం, కడుపు ఉబ్బరం మెలితిప్పినట్లు బాధ, విరేచనం బంధించడం వంటి బాధలలో ఈ చూర్ణం రెండుపూటలా తీసుకొంటే వెంటనే ఫలితం కన్పిస్తుంది.

👉పైల్స్, ఫిస్టులా వంటి మూల వ్యాధులతో బాధపడేవారు, వాటికి వాడుతున్న మందులతో (ఏ వైద్య విధానానికి సంబంధించినవి అయినా సరే) పాటు అదనంగాఈ చూర్ణం కూడా వాడండి.

👉జీర్ణశక్తి ఏమాత్రం సరిగాలేదని గమనించగానే, వెంటనే ఈచూర్ణం వాడుకోండి. అజీర్తి పెద్దదై అనేక వ్యాధులకు దారి తీయకుండానే నివారించ బడ్తుంది.

👉 రక్తక్షీణత వలన మనిషి తెల్లగా పాలిపోయి, శుష్కించి పోతాడు. గుండెలు దడదడ లాడుతుంటాయి. ఆయాసపడి పోతుంటాడు. పట్టుమని పదినిమిషాలు ఏ పనీ చేయలేకపోతాడు. ఉత్సాహం కోల్పోతుంటాడు. పని సామర్ధ్యం పడిపోతుంటుంది. ఇలాంటి వారు ఈ లక్షణాలు కన్పించగానే వైద్యుని సంప్రదించి హిమోగ్లోబిన్ ఎంత శాతం ఉందో పరీక్ష చేయించుకోవడం తగిన మందులు వాడుకోవడం చెయ్యాలి. దానితో పాటు నారాయణ చూర్ణం వాడండి. తక్షణం రక్తక్షీణత తగ్గు తుంది. ఉత్సాహం కల్గుతుంది.

👉టి.బి. జబ్బు వచ్చినప్పుడు దానికి వాడే రిఫామైసిన్, ఐసోనయజిడ్, ఇథామ్బటాల్ అనే మందులకు, స్ట్రెప్టోమైసిన్ ఇంజెక్షన్ కు లివర్ని దెబ్బతీసే గుణం ఉంది. కాబట్టి, విధిగా ఆయామందులతో పాటుగా ఈచూర్ణం కూడా వాడండి.

👉హృదయ వ్యాధులు, బి.పి. వంటి వ్యాధులకు వాడే మందులు కూడా ఇలానే లివర్ ని దెబ్బతీస్తాయి. కాబట్టి ఈ మందులు వాడ్తున్నవారు ఈ చూర్ణం కూడా వాడితే, అది లివర్నేకాదు, గుండెను రక్తనాళాలను కూడా బలసంపన్నం చేస్తుందని 'చక్రదత్త' వైద్యగ్రంథం వివరిస్తోంది

👉 అన్నింటికన్నా ముఖ్యమైంది.ఈ చూర్ణం విషానికి విరుగుడుగా పని చేస్తుంది. ‘స్లోపాయిజన్లకు అలవాటు పడిన వారికి ఇది మంచి ఔషథం. ఆహార పదార్థాల్లో రకరకాల కల్తీలు కలిసినవి తినడం, రంగు పదార్థాలు కలిపి వాడడం ఇవన్నీ స్లోపాయిజన్సే! స్మోకింగ్, వాతావరణ కాలుష్యం, ఆల్కహాల్, మాదక ద్రవ్యాలు.. ఇలాంటివన్నీ లివర్ పనితీరును దెబ్బతీస్తాయి. కాబట్టి, శరీరంలో అత్యంత ముఖ్యమైన ‘లివర్' అవయవాన్ని సంరక్షించుకోవడం కోసం తప్పనిసరిగాఈ చూర్ణం వాడుకొంటూ ఉండటం మంచిది.

👉ఈచూర్ణం మా వద్ద అందుబాటులో ఉన్నాయి. కావాల్సిన ఆర్డర్ పెడితే కొరియర్ ద్వారా మీ ఇంటివద్దకే పంపగలము.
మా వద్ద లభించే ఈ ఔషధం లో స్వచ్ఛమైన తాజా మూలికలను వాడడం తోపాటు పరిశుభ్రతను పాటిస్తూ ఎంతో జాగ్రత్తగా తయారుచేబడింది.

✍️ విన్నపం:

మీరు చదివిన తర్వాత ఈ విలువైన సమాచారాన్ని మీ మిత్రులకు షేర్ చేయడం మరవకండి. మంచి విషయాన్ని ఎంత ఎక్కువ మందికి షేర్ చేస్తే అంత ఎక్కువ మేలు చేసిన వారు అవుతారు.

✍️సమస్య ఏదైనా ఒకసారి మాతో చర్చించండి. మా వంతు సహాయంగా మీకు విలువైన ఆరోగ్య సలహాలు ఇవ్వబడును.
Call 9949363498

🙂 అందరూ బాగుండాలి.. అందులో మనం ఉండాలి🙂

🍀 వంటిల్లే వైద్యశాల 🍀

04 Oct, 14:27


అన్ని లివర్ సమస్యలకు
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
నేల ఉసిరి చూర్నం  100గ్రా
నేలవేము చూర్నం   100గ్రా
తెల్లగలిజేరు చూర్నం 100గ్రా
కస్తూరి పసుపు చూర్ణం 100గ్రా
మండూర భస్మం         10గ్రా
గుంటగలగర చూర్నం  100గ్రా

ఈ అన్ని కలిపి రోజు ఉదయం ఒక స్పూన్ రాత్రి ఒక స్పూన్ రెండు గ్లాసుల నీటిలొ ఒక గ్లాస్ అయ్యెవరకు మరిగించి ఈ కసాయాన్ని వడపొసి త్రాగాలి, ఇలా రోజు రెండు సార్లు బోజనానికి ముందు తీసుకొవాలి, మీరు అనుకొని రిసెల్ట్ సమస్య తగ్గడం కొద్దిరోజులనుంచి చూడగలరు మొత్తము 3 నుంచి 6 నెలలు వాడాలి
పత్యం : అధికంగా నూనె వస్తువులు,వేపుళ్లు, మాంసవస్తువులు, అదికంగా కారం ఉప్పు తీసుకొకూడదు

పై సమస్య తగ్గె వరకు మీరు పై మందు వాడి పత్యం వుండాలి
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

🍀 వంటిల్లే వైద్యశాల 🍀

23 Sep, 10:11


🍀 వంటిల్లే వైద్యశాల 🍀 pinned Deleted message

🍀 వంటిల్లే వైద్యశాల 🍀

22 Sep, 07:06


చుండ్రుకు - వస

వసకొమ్ములను ఒకరోజు మంచి నీటిలో నానబెట్టితీసి నలగ్గొట్టి ఎండ బెట్టి దంచి పొడిచేసుకోవాలి. ఈ పొడిని ఒకచెంచా మోతాదుగా ఒకకప్పు పెరుగులోవేసి బాగా కలిపి ఆ మిశ్రమాన్ని వెంట్రుకల కుదుళ్ళకు తగిలేలా పాయలుపాయలు విడదీసి తలంతా రుద్దాలి. ఒక గంటాగిన తరువాత కుంకుడుకాయతోగాని సీకాయతోకాని తలస్నానం చేయాలి.

ఇలా వారానికి రెండుసార్లు చేస్తుంటే క్రమంగా చుండ్రు సమస్య పూర్తిగా నివారణ అవుతుంది.

చుండ్రుకు - మెంతులు

కావలసినన్ని మెంతులను ఒక గిన్నెలో వేసి అవి మునిగేవరకు నిమ్మ పండు రసంకలిపి ఒకరాత్రి లేదా ఒక పగలు నానబెట్టాలి. మెత్తగా నానిన తరువాత గుజ్జులాగా రుబ్బి దాన్ని తలకు రుద్ది ఒకగంట తరువాత కుంకుడుకాయలతో స్నానం చేయా లి. ఇలా ఐదురోజులకుఒకసారి ఈ సులభయోగాన్ని ఆచరిస్తుంటే ఎంతో కాలంగా వేధించే చుండ్రు సమస్య ఆశ్చర్యకరంగా నివారించబడుతుంది.

🍀 వంటిల్లే వైద్యశాల 🍀

22 Sep, 07:06


ఇనుము తగ్గితే పక్షవాతం!

రక్తంలో ఇనుము లోపంతో పక్షవాతం ముప్పూ పొంచి ఉంటున్నట్టు తాజాగా బయటపడింది. దీని మోతాదులు తగ్గటం వల్ల రక్తం చిక్కబడుతున్నట్టు, ఇది రక్తంలో గడ్డలు ఏర్పడటానికి.. చివరికి పక్షవాతానికి దోహదర్శ చేస్తున్నట్టు వెల్లడైంది. సాధారణంగా ఊపిరితిత్తుల్లోని రక్త నాళాలు రక్తం గడ్డలను ధమనుల్లోకి వెళ్లనీయవు. కానీ, ఊపిరితిత్తుల్లో రక్తనాళాలు ఉబ్బే సమస్యతో బాధపడుతు న్నవారిలో.. రక్తం గడ్డలు ఊపిరితిత్తులను దాటుకొన్ని మెదడుకు చేరుకుంటున్నట్టు, ఇది పక్షవాతం రావటానికి దోహదం చేస్తున్నట్టు బ్రిటన్ లోని ఇంపీరియల్ కాలేజ్ లండన్ పరిశోధకులు గుర్తించారు. ఇక ఇనుము లోపం గలవారికైతే ఈ ముప్పు రెండు రెట్లు ఎక్కువగా ఉండటం గమనార్హం. ప్రపంచవ్యాప్తంగా సుమారు 200 కోట్ల మంది.. ఇనుము లోపంతో బాధపడుతున్నారని అంచనా. ఈ నేప థ్యంలో తాజా అధ్యయనం మరింత ప్రాధాన్యం సంత రించుకుంది. ఇనుము మోతాదులు తగ్గితే రక్తంలోని ప్లేట్ లెట్లు అతుక్కుపోతాయని, ఇది రక్తంలో గడ్డలక తలెత్తి పక్షవాతానికి దోహదం చేస్తుండొచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. అందువల్ల ఇనుము లోపాన్ని తగ్గించటం ద్వారా పక్షవాతం ముప్పును తప్పించే అవకాశముందేమో ననే దానిపై ఇప్పుడు దృష్టి పెట్టారు.

🍀 వంటిల్లే వైద్యశాల 🍀

22 Sep, 07:05


చెవిలోకి గాలి పోవడంవలన శరీరంలో వాతం పెరుగుతుంది దీనివలన ఒళ్లు నొప్పులు మొదలుకొని పక్షవాతం వరకు దాదాపు 150రోగాలు వస్తాయి. కాబట్టి ముఖ్యంగా ఫ్యాను క్రింద పడుకున్నప్పుడు,బస్సు, కారు, రైలు బైకు ప్రయాణాలు చేసేటప్పుడు చేవిలోకి ఈదురు గాలి వెళ్లే అవకాశం ఉంది అందుకని చెవిలో దూది పెట్టుకోవాలి లేదా తలకు గుడ్డ చుట్టుకోవాలి ఎప్పుడూ చెవిలో గాలి పోకుండా రక్షించుకోండి

🍀 వంటిల్లే వైద్యశాల 🍀

18 Sep, 02:46


గర్భసంచిలో ఈ గడ్డలేంటి?
pcod ,cyst ,fibroids,hormone imbalance
×××××××××××××××××××××
గర్భసంచిలో గడ్డలు అనగానే చాలామంది క్యాన్సర్‌ కణితులేమోననిభయపడిపోతుంటారు. నిజానికి గర్బ ´సంచిలో తలెత్తే గడ్డల్లో ఫైబ్రాయిడ్‌ గడ్డలే అధికం. వీటికి క్యాన్సర్‌తో సంబంధమేమీ లేదు.

గర్భసంచిలో సిస్టర్ గడ్డల సమస్య పిల్లలు పుట్టే వయసులో ఉన్న స్త్రీలలో ఎక్కువగా కనబడుతుంటుంది. ఈ గడ్డలు చిన్న బఠాణీ గింజంత సైజు దగ్గర్నుంచి పెద్ద పుచ్చకాయంత సైజు వరకూ పెరగొచ్చు. ఈ కణితులు గర్భసంచి గోడల కణాల నుంచే పుట్టుకొచ్చి, అక్కడే గడ్డల్లా ఏర్పడుతుంటాయి. ఇవి గర్భసంచి లోపల, మీద.. ఎక్కడైనా ఏర్పడొచ్చు. ఒకే సమయంలో ఒకటి కన్నా ఎక్కువ గడ్డలు కూడా ఉండొచ్చు. ఫైబ్రాయిడ్లు చిన్నగా ఉన్నప్పుడు పైకి ఎలాంటి లక్షణాలూ కనబడవు. అందువల్ల ఎంతోమందికి ఇవి ఉన్న సంగతే తెలియదు. వైద్యులు పొత్తికడుపును పరీక్షిస్తున్నప్పుడో, గర్భం ధరించినపుడు అల్ట్రాసౌండ్‌ పరీక్ష చేస్తున్నప్పుడో యాదృచ్ఛికంగాబయటపడుతుంటాయి.

గర్భసంచిలో కణితులు ఎందుకు ఏర్పడతాయో కచ్చితంగా తెలియదు. కొంతవరకు జన్యుపరంగా వచ్చే అవకాశముంది. హార్మోన్లు వీటిని ప్రభావితం చేస్తుందన్నది.

అధిక రుతుస్రావం.. నొప్పి..
సాధారణంగా ఫైబ్రాయిడ్లు ప్రమాదకరమైనవి కావు. కానీ సైజు బాగా పెరిగి, పక్కభాగాలను నొక్కుతుంటే రకరకాల బాధలు మొదలవుతాయి. ప్రధానంగా నెలసరి సమయంలో రుతుస్రావం ఎక్కువగా, ఎక్కువరోజులు అవుతుంటుంది. నెలసరి కూడా త్వరత్వరగా వస్తుంటుంది. రుతుస్రావం ఎక్కువగా కావటం వల్ల రక్తహీనత తలెత్తొచ్చు. రుతుస్రావమయ్యే సమయంలో పొత్తికడుపులో తీవ్రమైన బాధ, నొప్పి ఉండొచ్చు. ఫైబ్రాయిడ్లు మరీ పెద్దవైతే గర్భాశయం గుంజినట్టయ్యి.. నడుంనొప్పి, పొత్తికడుపులో రాయిపెట్టినట్టు బరువుగా ఉండొచ్చు. కణితులు ఫలోపియన్‌ ట్యూబులను నొక్కితే సంతానం కలగటంలో ఇబ్బంది తలెత్తొచ్చు. కొందరిలో గర్భం నిలవకపోనూవచ్చు. గడ్డలు మూత్రకోశానికి అడ్డువస్తే మూత్ర సమస్యలు, పురీషనాళానికి అడ్డొస్తే మలబద్ధకం వంటివీ బయలుదేరతాయి.

చికిత్స ఏంటి?

ఏడాదికి ఒకసారి స్కానింగు చేసి గడ్డలు ఎలా ఉన్నాయన్నది చూసుకుంటే చాలు. బాధలు ఎక్కువగా ఉంటే మాత్రం.. గడ్డలు ఏర్పడిన చోటు, బాధల తీవ్రత, మహిళల వయసును బట్టి చికిత్స చేస్తారు. నెలసరి నిలిచిపోవటానికి దగ్గర్లో ఉన్నవారికి తాత్కాలికంగా మందులు ఇచ్చి పరిశీలిస్తారు. ఫైబ్రాయిడ్లకు హార్మోన్‌ ఉత్పత్తిని తగ్గించే మందులు బాగా ఉపయోగపడతాయి.

సైడెఫెకక్ట్స్:
అల్లోపతి మందులు తాత్కాలికంగా ముట్లుడిగిపోయేలా చేస్తూ.. కణితుల సైజు తగ్గటానికి తోడ్పడతాయి.సంతానంలేనివారికి పనికిరాదు అయితే ఈ మందులతో వేడి ఆవిర్ల వంటి దుష్ప్రభావాలు తలెత్తొచ్చు. అందువల్ల ఎక్కువకాలం వాడటం మంచిది కాదు. దీర్ఘకాలం వేసుకుంటే ఎముక క్షీణతకూ దారితీయొచ్చు. కొందరికి గర్భనిరోధక మాత్రలు కూడా ఇస్తుంటారు. అవసరమైతే ఆపరేషన్‌ చేయాల్సి రావొచ్చు. సంతానం కలగనివారికి కేవలం కణితులనే తొలగించి, గర్భసంచిని అలాగే ఉంచేందుకు ప్రయత్నిస్తారు. పిల్లలు పుట్టిన తర్వాత గడ్డలు ఏర్పడితే గర్భసంచిని తీసేయొచ్చేమో పరిశీలిస్తారు.

ఆయుర్వేదం చెప్పే కారణాలు:

ఇవిరావడానికి ప్రధాన కారణం ఆహారపుటలవాట్లు కారణంగా భావించవచ్చు... సకాలంలో వివాహం ఐన స్త్రీలకు ఇలాంటి సమస్యలు వచ్చినట్లు కనిపించుటలేదు... నవీన నాగరికత ప్రభావం వలన వివాహం ఆలస్యం కావడం... ఆలోచనలను సినీమాలు ప్రేరేపించడం ... అలా ఏర్పడిన మానసిక వత్తిడే ఈసమస్యకు కారణమనిపిస్తోంది... యోగాభ్యాసం ధ్యానంచేయుటచేత ఇవి అదుపులోకిరావడం కనిపించింది..
అశోక,
నాగకేసరాలు ,
భూమ్యామలక,
దూసరాకు (పైనపట్టుగావేయుట)
కూడా సమస్యను తగ్గించడం గమనించడం జరిగింది...
ఏదైనా చిట్కా వైద్యంవలన ఫలితం తాత్కాలికం.. సున్నితమైన ఆయుర్వేదమే చక్కని పరిష్కారం.
ఆయుర్వేదం అనే అత్యుత్తమ వైద్య విధానం:
ఏ విధమైన సైడెఫెక్ట్స్ లేకుంకుండా కేవలం మందులతోనే సంపూర్ణంగా, శాశ్వతంగా నివారించవచ్చు.
సూదులు, దబ్బళాలతో పొడవాల్సిన పని లేదు. గర్భాశయంలోకి వివిధరకాలయిన వస్తువులను పంపి స్త్రీలను హింసించడమనే మొరటు పనులు ఏమాత్రం అవసరం లేదు. గర్భాశయం తొలగించడం అనే దురవస్ధ, దుస్ధితి లేకుండా సంతానం కలుగునట్లు అత్యుత్తమ చికిత్స కలదు.

K. Hanmanthrao panthulu
Ayurvedic physician:
Cell..9949363498

🍀 వంటిల్లే వైద్యశాల 🍀

08 Sep, 11:40


👉 అన్నింటికన్నా ముఖ్యమైంది..ఆరోగ్య చూర్ణం విషానికి విరుగుడుగా పని చేస్తుంది. ‘స్లోపాయిజన్లకు అలవాటు పడిన వారికి ఇది మంచి ఔషథం. ఆహార పదార్థాల్లో రకరకాల కల్తీలు కలిసినవి తినడం, రంగు పదార్థాలు కలిపి వాడడం ఇవన్నీ స్లోపాయిజన్సే! స్మోకింగ్, వాతావరణ కాలుష్యం, ఆల్కహాల్, మాదక ద్రవ్యాలు.. ఇలాంటివన్నీ లివర్ పనితీరును దెబ్బతీస్తాయి. కాబట్టి, శరీరంలో అత్యంత ముఖ్యమైన ‘లివర్' అవయవాన్ని సంరక్షించుకోవడం కోసం తప్పనిసరిగా నారాయణ చూర్ణం వాడుకొంటూ ఉండటం మంచిది.

👉చూర్ణం రూపంలో మా వద్ద అందుబాటులో ఉన్నాయి. కావాల్సిన వారు వాట్సాప్ ద్వారా ఆర్డర్ పెడితే కొరియర్ ద్వారా మీ ఇంటివద్దకే పంపబడును


✍️ విన్నపం:

మీరు చదివిన తర్వాత ఈ విలువైన సమాచారాన్ని మీ మిత్రులకు షేర్ చేయడం మరవకండి. మంచి విషయాన్ని ఎంత ఎక్కువ మందికి షేర్ చేస్తే అంత ఎక్కువ మేలు చేసిన వారు అవుతారు. మీ వంతు బాధ్యతగా ఈ చిన్న సహాయం చేస్తారని ఆశిస్తున్నాము.

✍️సమస్య ఏదైనా ఒకసారి మాతో చర్చించండి. మా వంతు సహాయంగా మీకు విలువైన ఆరోగ్య సలహాలు ఇవ్వబడును.
Cell.9949363498
🙂 అందరూ బాగుండాలి.. అందులో మనం ఉండాలి🙂

🍀 వంటిల్లే వైద్యశాల 🍀

08 Sep, 11:40


✍️ కాలేయం (లివర్) సమస్యలకు ఆయుర్వేద నివారణ మార్గాలు:

👉ఒక విద్యుత్ పరికరానికి మోటారు చెడిపోవడం ఎలాంటిదో, మన శరీరంలో లివర్ చెడిపోవడం కూడా అలాంటిదే! అయితే, విద్యుత్ మోటార్ చెడిపోయినంత సులువుగా లివర్ చెడిపోతుందా?... చెడిన లివర్ని బాగుచేయడం కూడా అంత సులువుగా జరుగుతుందా... అనేవే ప్రశ్నలు!!

👉లివర్ చెడిపోయిందంటే జీర్ణశక్తి ఫెయిలయిందని అర్ధం.

👉ఎలాంటి దురలవాట్లూ లేని వ్యక్తుల లివర్ కూడా ఏదో ఒక లివర్ వ్యాధికిలోనై దాని విధుల్ని అది సరిగా నిర్వహించలేక పోవటానికి ముఖ్యకారణం ఆ వ్యక్తులు చాలా కాలంగా తమ జీర్ణశక్తిని నిర్లక్ష్యం చేస్తూ వచ్చారని అనుకోవాలి.

👉లివర్ వ్యాధులకు చెప్పుకోదగిన అల్లోపతి మందులు లేకపోవడం కారణంగా ప్రాణాపాయస్థితికి ఈ వ్యాధులు చాలా త్వరగా చేరుకొంటున్నాయనేది వాస్తవం.

👉హెపటైటిస్, సిర్రోసిస్, కొలిసిస్టయిటిస్ వంటి వ్యాధులు లివర్ పనితీరును దెబ్బతీసి ప్రాణాపాయస్థితిని తెచ్చిపెడతాయి.

👉 ఇలాంటి వ్యాధుల్లో రోగి మామూలు ఆరోగ్యస్థితిని కాపాడుతూ వైద్యుల పర్యవేక్షణలో ఉంటూ... లివర్ని శక్తివంతంగా తీర్చిదిద్ది, లివర్ వ్యాధులను త్వరగా తగ్గించే మంచి ఆయుర్వేద ఔషథాలను వాడుకోవడం చాలా అవసరం.

✍️ కాలేయ (లివర్) వ్యాధులు ఎలా వస్తాయి?

👉సిర్రోసిస్ లివర్ స్వరూప స్వభావాల్ని ఏ మాత్రం బాగుచేయడానికి వీలులేనంతగా పాడుచేసే వ్యాధిని 'సిర్రోసిస్ ఆఫ్ లివర్' అంటారు. ఈ వ్యాధికి 50 శాతం కారణం అజీర్తి మాత్రమే!

👉కల్లు, సారా, విస్కీ వంటి మత్తుపానీయాలు, అనేక ఇతర వ్యాధులలో వాడే వివిధ ఔషధాలు కూడా లివర్ సిర్రోసిస్ కి కారణం అవుతాయి.

👉 అతిగా ఇనుము లివర్ ద్వారా ఎక్కువగా అవటం వలన కూడా సిర్రోసిస్ వస్తుంటుంది కొందరిలో.

👉తరచూ కామెర్లు, గోళ్ళు తెల్లబడటం, మనిషి తెల్లగా పాలిపోయి శుష్కించి పోవడం, గోళ్ళు చెంచా ఆకారంలో వంగిపోవటం, వృషణాలు (ముష్కాలు) క్షీణించడం, పేగుల్లో రక్తస్రావం, ఆఖరుగా లివర్ ఫెయిల్యూర్... ఇలా ఈ వ్యాధి ప్రాణాంతకంగా పరిణమిస్తుంటుంది.

👉 జలోదరం వ్యాధిలో పొట్టచుట్టూ నీరుపట్టి, పైకి ఎదగదన్నినట్లయి ఊపిరాడనట్లవుతుంది. లివర్ తో పాటు మూత్రపిండాలు కూడా దెబ్బతినడం వలన ఈ వ్యాధి వస్తుంది.

👉హెపటైటిస్ వైరస్లలో అనేక రకాలున్నాయి. వాటిలో కొన్ని లివర్ ని చేరి, అది వాచిపోయేలా చేస్తాయి. అందువలన కామెర్లు ప్రముఖంగా బైట పడతాయి. కొందరిలో ఈ లివర్ వాపు జబ్బు (హెపటైటిస్) నెలల తరబడి ఉండిపోతుంది కూడా!

👉 "క్రానిక్ యాక్టివ్ హెపటైటిస్" (CAH) అనే పరిస్థితికి ఇది దారితీస్తుంది. క్రమేణా సిర్రోసిస్కు కూడా కారణమై మరణం వైపు నడిపిస్తుంది.

👉లివర్ నెక్రోసిస్ సమస్య: పారాసిటమాల్ వంటి జ్వరం బిళ్ళలు ఎక్కువగా మింగిన వ్యక్తులకు త్వరగా లివర్ దెబ్బతింటుంది. జ్వరం, కీళ్ళనొప్పులు, నడుంనొప్పి, తలనొప్పి వంటి బాధలతో ఎప్పుడూ సతమతమయ్యేవారు ఈ ఔషధాన్ని తప్పనిసరిగా అతిగా వాడుతుంటారు. అందువలన తాత్కాలికంగా నొప్పి తగ్గినట్లనిపించినా, చివరికి లివర్ని బలిపెట్టవలసి వస్తుంటుంది.

👉ఇలాగే, టి.బి. మందులు, మత్తుని కల్గించే మందులు, బి.పి. తగ్గడానికి వాడే మందులు కూడా లివర్లో నెక్రోసిస్ అనే ప్రమాదకర పరిస్థితిని తీసుకువస్తాయి. ఎప్పుడూ కామెర్లు తిరగబెడ్తున్నాయంటే త్వరలో లివర్ సిర్రోసిస్ కి గాని, నెక్రోసిస్ గానీ, కేన్సర్ కి గాని దారితీస్తుంది.

👉లివర్ లో నెక్రోసిస్ వస్తే కామెర్లు, మెదడుకు నీరుపట్టి వాచిపోవటం (ఎనోకెఫలోపతి), రక్తస్రావం, రోగి అకస్మాత్తుగా కోమాలోకి వెళ్ళిపోవటం, జలోదరం (ASCITIS) వంటి లక్షణాలు కూడా కన్పిస్తాయి. అప్పుడప్పుడు కొన్ని మానసిక లక్షణాలు కూడా వస్తుంటాయి. .

👉అయితే లివర్ ని బాగుచేసి, బలసంపన్నం చేసి, సాధారణ స్థితికి తీసుకు రాగలిగితే 30 శాతం రోగులు పునర్జీవితం పొందే అవకాశం ఉంది... ఈ లివర్ నెక్రోసిస్ వ్యాధిలో!!

👉లివర్ దెబ్బతింటోందని ముందుగానే గ్రహించి లివర్ ని శక్తివంతం చేసే ఆయుర్వేద ఔషథాలు వాడుతూ ఉంటే ఈ నెక్రోసిస్ ప్రమాదాన్ని నివా రించవచ్చు.

👉కామెర్లు: లివర్ వ్యాధి అనగానే కామన్ గా కన్పించే ముఖ్య లక్షణం కామెర్లు. ఇది ఎందుకు వస్తోందో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. రక్తానికి ఎర్రరంగునిచ్చే ఇనుముకు సంబంధించిన రసాయన పదార్థాన్ని హిమోగ్లోబిన్ అంటారు. లివర్ ఈ హిమోగ్లోబిన్ కు పుట్టిల్లు. ఈ హిమోగ్లోబిన్ లోంచి బిలురుబిన్ అనే రసాయన పదార్థం విడిపోయి, లివర్లో ఉన్న బైల్దక్ట్ ద్వారా పేగుల్లోకి వెళ్తుంది. ఈ బిలిరుబిన్నే 'బైల్' అని కూడా పిలుస్తారు. ఇది జీర్ణ ప్రక్రియకు తోడ్పడే రసాయనం.

👉కామెర్ల వ్యాధిలో ఈ బైల్ పదార్థం పేగుల్లోకి వెళ్ళకుండా నిరోధించబడ్తుంది. పేగుల్లో బైల్ లేకపోవడంచేత జీర్ణశక్తి పూర్తిగా మందగించి పోతుంది. ఇది పసుపు పచ్చటి పదార్ధం కాబట్టి జీర్ణ ప్రక్రియ చివరలో విరేచనం రూపంలో వెళ్ళే మలిన పదార్థాలు పచ్చగా గాని, గోధుమరంగులోగాని మనకు కన్పిస్తాయి. కామెర్ల వ్యాధిలో బైల్ పేగుల్లోకి వెళ్ళదు కాబట్టి విరేచనం తెల్లకాగితం అంత తెల్లగా వెళ్తుంది.

🍀 వంటిల్లే వైద్యశాల 🍀

08 Sep, 11:40


👉పేగుల్లోకి వెళ్ళకుండా లివర్లో మిగిలిపోతున్న బైల్ పదార్థం లివర్ ద్వారా రక్తంలోకి చేస్తుంది. దాంతో రక్తం అంతా పచ్చగా తయారవుతుంది. ఈ పచ్చదనాన్ని మనం కళ్ళలోనూ, నాలుక వెనుకభాగాన, అరిచేతుల్లోనూ, పలుచటి భాగాల న్నింటిలోనూ గమనిస్తుంటాం. కామెర్లలో ఒళ్ళు పచ్చబడిపోవడానికి కారణం ఇదే!!

👉ఈ బైల్ పదార్థం సహజంగా నీటిలో కరిగే గుణం కల్గి ఉంటుంది. ఒక్కోసారి 'లివర్లో తయారయ్యే ఈ బైల్ కి నీటిలో కరిగే లక్షణం పోతుంది. కామెర్లు వచ్చినప్పుడు రక్తంలో కలిసిన బైల్ మూత్రపిండాల ద్వారా ఫిల్టర్ అయి మూత్రం ద్వారా బైటకు పోతుంది. కాబట్టి, కామెర్లలో మూత్రం ఆవులు, గేదెల మూత్రంలాగా పచ్చగా వెళ్తుంది.

👉కామెర్లు రావడానికి చాలా కారణాలున్నాయి. ఆల్కహాల్, సారా, విస్కీ వంటి మత్తుపదార్థాలన్నీ లివర్ని కచ్చితంగా దెబ్బతీస్తాయి. హైపటైస్ వైరస్ వలన కామెర్లు వస్తే ఆ కామెర్లు ప్రాణాపాయ స్థితిని తెస్తాయి.

👉ఫిట్స్ జబ్బులకు వాడే మందులు, బి.పి. మందులు, మత్తునిచ్చే మందులు, పారాసిటమాల్ వంటి జ్వరం బిళ్ళలు తక్షణం లివరిని దెబ్బతీసి కామెర్లకు కారణం కావచ్చు కూడా!

👉 గాల్ స్టోన్స్: గాల్ బ్లాడర్లో నిలవ ఉండే బైల్ రసాయనం ఒక్కోసారి గడ్డలు కట్టినట్లయి
రాళ్ళలా మారిపోతుంది. ఈ రాళ్ళనే గాలెన్స్ అంటారు.

👉బైల్ రసాయనంలో కొలెస్టరాల్, బైల్ పిగ్మెంట్స్ అనే పచ్చరంగునిచ్చే పదార్థాలు, కొన్ని ఫాస్ఫోలిపిడ్స్ ఉంటాయి. వాటి పరిమాణంలో గాని, మోతాదులోగానీ తేడాలున్నప్పుడు సాధారణంగా గాలెన్స్ ఏర్పడుతుంటాయి. కొలెస్టరాల్ రాళ్ళు, బైల్పిగ్మెంట్ రాళ్ళు, రకరకాల రసాయనాలు కలిసిన రాళ్ళు ఇలా... ఈ రాళ్ళు ఏర్పడుతుంటాయి. ఈ గాల్ స్టోన వలన కోలిసిస్టయిటిస్, బిలియరీ కోలిక్ (కుడిడొక్కల్లో తరచూ విపరీతమైన నొప్పి) కామెర్లు కూడా వస్తుంటాయి.

👉ఇలా చెప్పుకుంటూ పోతే, లివర్ వ్యాధుల గురించి పెద్ద అధ్యాయమే అవుతుంది. కానీ ఎక్కువ లివర్ వ్యాధులు మాత్రం మన అజాగ్రత్త వలన, అశ్రద్ధ వలన, నిర్లక్ష్యం వలన మాత్రమే వస్తున్నాయని మరోసారి గుర్తుచేస్తున్నాము.

👉జీర్ణశక్తిని కాపాడుకోలేకపోతే ఈ లివర్ వ్యాధులు ఎప్పటికైనా తప్పకపోవచ్చు.

✍️ఈ సమస్యకు పరిస్కారం గా తయారుచేయబడిన ఆయుర్వేద దివ్యౌషధం "ఆరోగ్య చూర్ణం" ఈ సమస్యలకు అన్నింటికీ అద్భుతంగా పని చేస్తుంది.

👉 రోజూ “ఆరోగ్య చూర్ణం” వాడుతూ ఉంటే లివర్ పదిలంగా ఉంటుంది. ఈ లివర్ వ్యాధులు సాధారణంగా రాకుండానే నిరోధించవచ్చు కూడా!!

👉లివర్ నిర్వర్తించే కార్యకలాపాలలో ముఖ్యమైన కార్యం.... శరీరంలో విషలక్షణాలు పెరగకుండా వాటిని బైటకు వెళ్ళగొట్టడం. లివర్ బలంగా ఉంటే విషంతిన్నా మనిషి మృత్యుంజయుడే అవుతాడు.

👉పొట్టలోపల ఉండే లివర్, స్పీన్, పాంక్రియాస్ ఈ మూడు అవయవాలకు సంబంధించిన జబ్బుల్లో సహాయపడే చూర్ణం ఇది. దీనిని మజ్జిగతో కలిపి తీసుకుంటే బాగా పనిచేస్తుంది.

👉లివర్, స్పీన్ పాంక్రియాస్ అవయవాలలోగాని కిడ్నీలలోగాని, పేగులలోగాని గడ్డల వంటివి వచ్చినవారు కూడా తప్పని సరిగా ఆరోగ్యచూర్ణం వాడుకోవాలి.

👉కడుపులో వాతం, కడుపు ఉబ్బరం మెలితిప్పినట్లు బాధ, విరేచనం బంధించడం వంటి బాధలలో ఈ చూర్ణం రెండుపూటలా తీసుకొంటే వెంటనే ఫలితం కన్పిస్తుంది.

👉పైల్స్, ఫిస్టులా వంటి మూల వ్యాధులతో బాధపడేవారు, వాటికి వాడుతున్న మందులతో (ఏ వైద్య విధానానికి సంబంధించినవి అయినా సరే) పాటు అదనంగా ఆరోగ్య చూర్ణం కూడా వాడండి.

👉జీర్ణశక్తి ఏమాత్రం సరిగాలేదని గమనించగానే, వెంటనే ఆరోగ్యచూర్ణం వాడుకోండి. అజీర్తి పెద్దదై అనేక వ్యాధులకు దారి తీయకుండానే నివారించ బడ్తుంది.

👉 రక్తక్షీణత వలన మనిషి తెల్లగా పాలిపోయి, శుష్కించి పోతాడు. గుండెలు దడదడ లాడుతుంటాయి. ఆయాసపడి పోతుంటాడు. పట్టుమని పదినిమిషాలు ఏ పనీ చేయలేకపోతాడు. ఉత్సాహం కోల్పోతుంటాడు. పని సామర్ధ్యం పడిపోతుంటుంది. ఇలాంటి వారు ఈ లక్షణాలు కన్పించగానే వైద్యుని సంప్రదించి హిమోగ్లోబిన్ ఎంత శాతం ఉందో పరీక్ష చేయించుకోవడం తగిన మందులు వాడుకోవడం చెయ్యాలి. దానితో పాటు ఈ చూర్ణం వాడండి. తక్షణం రక్తక్షీణత తగ్గు తుంది. ఉత్సాహం కల్గుతుంది.

👉టి.బి. జబ్బు వచ్చినప్పుడు దానికి వాడే రిఫామైసిన్, ఐసోనయజిడ్, ఇథామ్బటాల్ అనే మందులకు, స్ట్రెప్టోమైసిన్ ఇంజెక్షన్ కు లివర్ని దెబ్బతీసే గుణం ఉంది. కాబట్టి, ఈ వ్యాధి వచ్చినవారు విధిగా ఆయామందులతో పాటుగా ఈ చూర్ణం కూడా వాడండి.

👉హృదయ వ్యాధులు, బి.పి. వంటి వ్యాధులకు వాడే మందులు కూడా ఇలానే లివర్ ని దెబ్బతీస్తాయి. కాబట్టి ఈ మందులు వాడ్తున్నవారు ఈ చూర్ణం కూడా వాడితే, అది లివర్నేకాదు, గుండెను రక్తనాళాలను కూడా బలసంపన్నం చేస్తుందని 'చక్రదత్త' వైద్యగ్రంథం వివరిస్తోంది.

👉 పేగుల్లో జబ్బులు, అమీబియాసిస్ ల కోసం ముఖ్యంగా మెట్రోనిడజోల్, టినిడాజోల్ వంటి మందులు ఎక్కువగా వాడ్తున్నవారు విధిగా ఆరోగ్య చూర్ణం వాడండి. ఇది అమీబియాసిస్ ను తగ్గించి, జీర్ణశక్తిని పెంచి, పేగుల్ని సంరక్షించ గల్గుతుంది. విరేచన బద్ధకాన్ని సరిచేస్తుంది. రోజూ విరేచనం ఫ్రీగా, రెగుల్యర్గా అయ్యేలా చేస్తుంది.

🍀 వంటిల్లే వైద్యశాల 🍀

05 Sep, 17:16


చాలా మంది నిద్రలేమి సమస్యలతో బాధపడుతుంటారు. అలాంటి వారు కొన్ని ఇంటి చిట్కాలతో చక్కని నిద్రని సొంతం చేసుకోవచ్చు. వీటిని రెగ్యులర్‌గా పాటించడం వల్ల సమస్యని త్వరగా దూరం అవుతుంది . ఇప్పుడు ఆ చిట్కాలు మీకోసం.*

*👉1.పాలు, తేనె..*

పడుకునే ముందు రోజూ గోరువెచ్చని పాలల్లో ఓ స్పూన్ తేనె వేసుకుని తాగాలి. ఇలా చేయడం వల్ల హాయిగా నిద్రపడుతుంది. మధ్యలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. రెగ్యులర్‌గా ఈ పాలు తాగడం వల్ల మెల్లగా నిద్రలోకి జారుకోవచ్చు. తేనెలో ట్రిప్టోపాన్ ఉంటుంది. ఇది శరీరంలోని సెరటోనిన్, మెలటోనిన్ స్థాయిలను పెంచుతుంది. ఈ కారణంగా శరీరంలో హార్మోన్లు ప్రేరేపితమవుతాయి. ఈ కారణంగా హాయిగా నిద్రపోవచ్చు.

*👉2.గోరువెచ్చని పాలు, యాలకుల పొడి..*

పాలు తాగడం వల్ల హాయిగా నిద్రపోవచ్చు. వీటిలో కాసింత యాలకుల పొడి కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల హ్యాపీగా నిద్రపడుతుంది. ఈ పాల మిశ్రమం నిద్రకు ఉపక్రమించేలా చేస్తుంది

ఇలా రెగ్యులర్‌గా చేయడం వల్ల నిద్రలేమి సమస్య త్వరగా దూరం అవుతుంది.

*ఇట్లు,*
*మీ ఆయుర్వేద వైద్యులు,*
కంజర్ల హన్మంతరావు పంతులు

🍀 వంటిల్లే వైద్యశాల 🍀

03 Sep, 11:09


*చర్మ వ్యాధులకు*
*++++++++++++++++++++*
👉🏻 *కావలసిన పదార్థాలు*
1. కుంకుడు కాయ పెచ్చ లు -50 గ్రాములు
2. పసుపు కొమ్ములు 50 గ్రాములు
3. కొబ్బరి నూనె 50 ml
4. తేనమైన o- 50 గ్రాములు
5. ముద్ద కర్పూరం 20 గ్రాములు

👉🏻 *తయారు చేయు విధానం*

*కుంకుడుకాయ పెచ్చలు పసుపు కొమ్ములు బాండీలో వేసి నల్లగా బూడిద అయినక జల్లించుకోవాలి* *తేనెమైనo బాండీలో వేసి కరిగించాలి*
*దానితోపాటు కొబ్బరి నూనె* *వేయాలి మరియు ముద్దు కర్పూరం వేయాలి ఇది ఒక ఆయింట్మెంట్ లాగా తయారవుతాది చర్మ సమస్యలు ఉన్నవాళ్లు, చర్మవ్యాధుల పైన రాయాలి*

3,724

subscribers

313

photos

19

videos