ఏపీలో బర్త్ సర్టిఫికెట్ల నుంచి డెత్ సర్టిఫికెట్ల వరకు వాలంటీర్లు ప్రజలకు సేవ చేశారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక వాలంటీర్ వ్యవస్థ కొనసాగింపు ప్రశ్నార్థకంగా మారింది. వాలంటీర్ల కొనసాగింపు దిశగా ప్రభుత్వం అడుగులు వేయకపోవడంతో ప్రజలు సైతం విమర్శలు చేస్తున్నారు. ఎమ్మెల్యేల ప్రభావం, మద్యం, ఇసుక వంటి కీలక విషయాల్లో దూకుడుగా ఉన్న సమయంలో *వాలంటీర్లను తీసుకువస్తే ప్రభుత్వానికి మచ్చ రాకుండా ఉంటుందని నిపుణులు అంటున్నారు.* #APVolunteers
Local App - 21.10.2024